బెంగళూరు: భారత వాయుసేన (ఐఏఎఫ్) మాజీ పైలట్, ఆయన భార్య దారుణ హత్యకు గురయ్యారు. పరారీలో ఉన్న వారి ఇంట్లో పని చేసే వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. చ�
లక్నో: ఒక బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేశారు. అయితే పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ ఘటన జ�
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఆయనను 5వ నిందితుడిగా పేర్కొంటూ ఏపీలోని పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు ఈ చార్జ�
Pakistan | పాకిస్థాన్లో (Pakistan) మైనార్టీలపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతున్నాయి. గత నెల 30న పెషావర్లో ఓ క్రిస్టియన్ మత బోధకుడు హత్యకు గురయ్యాడు. తాజాగా సింధు ప్రావిన్స్లో హిందూ వ్యాపారిని దుండగులు
సంగారెడ్డి: జిల్లాలో శనివారం దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వెలిమెల తండాకు చెందిన రాజు నాయక్ను దుండగులు హత్య చేసి అతడి తల, మొండెం వేరు చేసి వేర్వేరు చోట్ల పడేశారు. ఈ కేసులో పోలీసులు దర్
బీడీఎల్ పరిధిలో మిస్సింగ్ కేసు ఓ చోట తల, మరోచోట మొండెం పటాన్చెరు/న్యాల్కల్/రాయికోడ్/రామచంద్రాపురం, జనవరి 29: రియల్ ఎస్టేట్ వ్యాపారి, టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఓ చోట తల, మరో చోట మొండె�
అమరావతి: భార్యమృతి చెందగా, రాత్రికిరాత్రే భర్త ఆమె దహన సంస్కారాలు పూర్తి చేసేశాడు. దీంతో ఆమె మృతి అనుమానస్పదంగా మారింది. కడపజిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని నేలటూరులో గ్రామంలో దారుణం జరిగింది. నాగలక్ష్మ�
Srikakulam | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో భార్య, అత్తను అల్లుడు గొంతుకోసి చంపేశాడు. ఆపై అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
Crime News | ఒక హౌసింగ్ సొసైటీలో ఇంటి పని చేసే మహిళపై సెక్యూరిటీ గార్డు అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం సదరు మహిళ కుటుంబంలోని ఒక 23 ఏళ్ల యువకుడికి తెలిసింది. అతనికి ఆమె ఆంటీ
Crime News | ‘పుష్ప’, ‘భావ్కాల్’ వంటి గ్యాంగ్స్టర్ సినిమాలు చూసిన కొందరు మైనర్ బాలురు.. పాపులర్ అవ్వడం కోసం అడ్డదార్లు తొక్కారు. దేశరాజధానిలో హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జహంగీర్పురి ప్రాంతంలో జరిగింది.
మంత్రాల నెపంతోనే ఘటన! జగిత్యాల కలెక్టరేట్/జగిత్యాల రూరల్: జగిత్యా ల జిల్లా కేంద్రంలో గురువారం దారుణం చోటుచేసుకొన్నది. దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కిరాతకంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్ర