Death Sentence | కేవలం తన మేకను చంపేశారనే కోపంతో ఒక వ్యక్తి తన బలగంతో వెళ్లి రెండు హత్యలు చేశాడు. ఈ హత్యలు చేసినందుకు కోర్టు నిందితులకు ఉరి శిక్ష విధించింది
Uttarpradesh Tragedy: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. కుటుంబ తగాదాలు నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇంట్లో కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ..
షాద్నగర్ : షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పటేల్ రోడ్డులోని శారద అనే మహిళకు చెందిన ఇంటి ఆవరణలో ఆంధ్రప్ర
కాంపెల్లి శంకర్ హత్య కేసులో వీడిన మిస్టరీ నిందితులు భార్య, ఆమె ప్రియుడు రాజు వివాహేతర సంబంధమే హత్యకు కారణం జ్యోతినగర్, నవంబర్ 29 : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కలకలం రేపిన కాంపెల్లి శంకర్ హత్య కేసు మ�
లక్నో : భూవివాదంతో దళిత కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేయడంతో పాటు టీనేజ్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని అలహాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. భూవివాదం నేపధ్యంల
Maoists | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పర్శాగావ్లో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా మావోయిస్టులు అడ్డుకున్నారు.
hanamkonda |హనుమకొండలోని (hanamkonda) రెడ్డి కాలనీలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. వేధింపులు తాట్టుకోలేక ఓ మహిళ కట్టుకున్న భర్తను ఇనుప రాడ్తో కొట్టి చంపింది.
బాలుడి దారుణ హత్య .. వదినపై కోపంతో మరిది ఘాతుకం మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో ఘటన పహాడీషరీఫ్, నవంబర్ 20: వదినపై కోపంతో అభం శుభం తెలియని ఆమె కుమారుడిని దారుణంగా హత్య చేశాడు మరిది. పహాడీషరీఫ్ ఎస్సై మధుమ�
ఇబ్రహీంపట్నం : గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీఇందు కళాశాల వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శేరిగూడ సమీపంలోని శ్రీఇందు కళాశా�
చాంద్రాయణగుట్ట : బామ్మర్థిని హత్య చేయించిన సొంత బావ (హోంగార్డు)తో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.సోమవారం ఫలక్నుమా పోలీస్ స్టేషన్�