కాంపెల్లి శంకర్ హత్య కేసులో వీడిన మిస్టరీ నిందితులు భార్య, ఆమె ప్రియుడు రాజు వివాహేతర సంబంధమే హత్యకు కారణం జ్యోతినగర్, నవంబర్ 29 : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కలకలం రేపిన కాంపెల్లి శంకర్ హత్య కేసు మ�
లక్నో : భూవివాదంతో దళిత కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేయడంతో పాటు టీనేజ్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని అలహాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. భూవివాదం నేపధ్యంల
Maoists | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పర్శాగావ్లో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా మావోయిస్టులు అడ్డుకున్నారు.
hanamkonda |హనుమకొండలోని (hanamkonda) రెడ్డి కాలనీలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. వేధింపులు తాట్టుకోలేక ఓ మహిళ కట్టుకున్న భర్తను ఇనుప రాడ్తో కొట్టి చంపింది.
బాలుడి దారుణ హత్య .. వదినపై కోపంతో మరిది ఘాతుకం మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో ఘటన పహాడీషరీఫ్, నవంబర్ 20: వదినపై కోపంతో అభం శుభం తెలియని ఆమె కుమారుడిని దారుణంగా హత్య చేశాడు మరిది. పహాడీషరీఫ్ ఎస్సై మధుమ�
ఇబ్రహీంపట్నం : గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీఇందు కళాశాల వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శేరిగూడ సమీపంలోని శ్రీఇందు కళాశా�
చాంద్రాయణగుట్ట : బామ్మర్థిని హత్య చేయించిన సొంత బావ (హోంగార్డు)తో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.సోమవారం ఫలక్నుమా పోలీస్ స్టేషన్�
న్యూఢిల్లీ: ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్ భార్యను కారు డ్రైవర్ హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘోరం జరిగింది. సోమవారం వాయువ్య ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో రోడ్డు పక్కన భయంతో కూర్చున్న అనుమానితుడు రాకేశ్న
దోమలగూడ : గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైన సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కవాడిగూడ కల్పనా ధీయేటర్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ పై శుక్�
బంజారాహిల్స్ : కమిషన్ ఇవ్వలేదన్న కక్షతో మామ వరసయ్యే వ్యక్తి పై కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన రియల్టర్, నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డిగారి రవీందర్రెడ్డి అపోలో ఆస్ప
పరిగి టౌన్ : కుటుంబ కలహాలతో గొడవపడి అన్నను సొంత తమ్ముడు కొట్టి చంపిన ఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం సీఐ లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుసి లక
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం రంగంపల్లిలో ఘటనషాద్నగర్, అక్టోబర్ 25: తనను హత్యచేస్తాడేమోననే భయంతో.. భార్యే కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం రంగంపల్లి గ్రా�