తిరువనంతపురం : పెండ్లికి నిరాకరించిందనే కోపంతో గర్ల్ఫ్రెండ్ను దారుణంగా హత్య చేయడంతో పాటు అడ్డగించిన ఆమె తల్లిపై దాడి చేసిన వ్యక్తి ఉదంతం కేరళలోని నెడుమంగడ్ ప్రాంతంలో వెలుగుచూసింది. కేర�
Husband killed wife: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలో అలాంట ఘటనే చోటుచేసుకుంది. కోడికూడా వండలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. తలపై కర్ర తగిలి
ఎల్బీనగర్ | వరంగల్లోని ఎల్బీనగర్లో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో అన్న కుటుంబంపై తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
పహాడీషరీఫ్ :ఒంటరిగా ఉన్న మహిళ మెడకు తాడు బిగించి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పర�
మల్కాజిగిరి : ఇటీవల భార్య, అత్త చేతిలో హత్యాయత్నానికి గురైన యువకుడు చికిత్సపొందుతూ మృతి చెందాడు. మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెఎల్ఎస్ నగర్కు చెందిన దండుగల్ల �
Dowry death: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో నేరం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం గొడవపడి
మీరట్ : యూపీలోని మీరట్ జిల్లా పస్వాడా గ్రామంలో మహిళ హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. ఘటనా స్ధలంలో లభించిన వస్తువుల ఆధారంగా పోలీస్ డాగ్ నిందితులను పట్టించింది. బాధితురాలిని ప్రియుడితో క�
ముంబై : పుణేలో దారుణం జరిగింది. సెక్స్ వర్కర్ను హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి మూడు సూట్కేసుల్లో నింపి వాటిని పుణేలోని ముత ఘాట్లో పడవేసిన ఉదంతం కలకలం రేపింది. పదిరోజుల త�
శవాన్ని పూడ్చిపెట్టి కిడ్నాప్ డ్రామాచార్మినార్, ఆగస్టు 22: ఆర్థిక లావాదేవీల్లో విభేదాల కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. శవాన్ని పూడ్చిపెట్టిన నిందితుడు కిడ్నాప్ నాటకమాడారు. చార్మినార్ ఏసీపీ భిక్�
Murder: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఓ చిన్నారి నిండు ప్రాణాలను బలితీసుకుంది. భార్య ముసుగు ధరించలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన మూడేండ్లే బిడ్డ కాళ్లుపట్టి
బషీరాబాద్ : ఓ వ్యక్తిని హత్య చేసి నిప్పు పెట్టిన ఘటన తెలంగాణ-కర్ణాటక సరిహద్దు గ్రామం నవాంద్గి శివారులో మంగళవారం వెలుగు చూసింది. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై విద్యాచరణ్రెడ్డి ఘటన స్థలానిక�
B.Tech student murder | గుంటూరు నగరం కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.