Crime News | ‘పుష్ప’, ‘భావ్కాల్’ వంటి గ్యాంగ్స్టర్ సినిమాలు చూసిన కొందరు మైనర్ బాలురు.. పాపులర్ అవ్వడం కోసం అడ్డదార్లు తొక్కారు. దేశరాజధానిలో హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జహంగీర్పురి ప్రాంతంలో జరిగింది.
మంత్రాల నెపంతోనే ఘటన! జగిత్యాల కలెక్టరేట్/జగిత్యాల రూరల్: జగిత్యా ల జిల్లా కేంద్రంలో గురువారం దారుణం చోటుచేసుకొన్నది. దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కిరాతకంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్ర
Raima Islam Shimu | బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ నటి రైమా ఇస్లాం షిము హత్య ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన ఆమె.. ఒక గోనె సంచిలో మృతదేహంగా కనిపించడం కలకలం సృష్టిస్తోంది. వివ�
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళను కిరాతకంగా హత్య చేశారు హంతకులు. అవుకు శివారులోని కొత్త కాలువ సమీపంలో నివసిస్తున్న సుమలత దారుణ హత్యకు గురయింది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉన్న సుమలత తలపై రోకలిబండత�
అమరావతి : వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్య చాలా దురదృష్టకరం. ఆ హత్యకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ విప్, మాచర్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పా�
అమరావతి: గుంటూరు జిల్లా పొన్నూరులోని భావననగర్ కాలనీలో దారుణం జరిగింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది.
అమరావతి : ఏపీలో ప్రతిపక్షాలకు చెందిన దాడుల పరంపర కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయకులు, శ్రేణులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద�
భార్యపై కోపంతో భర్త ఘాతుకం ఆపై రైలు కిందపడి ఆత్మహత్య మహబూబాబాద్లో విషాదం మహబూబాబాద్ రూరల్, జనవరి 11: భార్యతో గొడవ కారణంగా అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను పొట్టన పెట్టుకున్నాడు ఓ కిరాతకుడు. వారిని బ�
చండీగఢ్: ప్రియురాలి కుటుంబ ఆస్తిపై కన్నుపడిన ఒక వ్యక్తి, అడ్డుగా ఉన్న ఆమె తండ్రిని నరికి చంపాడు. పంజాబ్లోని లూధియానా జిల్లాలో ఈ ఘటన జరిగింది. డెహ్లాన్ గ్రామానికి చెందిన 65 ఏండ్ల షిందర్ సింగ్, అటవీ శాఖ డిప�