సింగరేణి కాలని | హైదరాబాద్లోని సైదాబాద్లో జరిగిన ఆరేండ్ల బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజును యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరులో అరెస్ట్ చేశార�
సైదాబాద్ | హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఆరేండ్ల చిన్నారి దారుణ హత్యకు గురయింది. కాలనీకి చెందిన పాప గురువారం సాయంత్రం 5 గంటల నుంచి కనిపించకుండా పోయింది.
కొత్తగూడెం : అనుమానాస్పద స్థితిలో మెకానిక్ మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి కొత్తగూడెం పట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీ ప్రాంతానికి చెందిన గౌస్ పాషా(36) మెకానిక్
Murders: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణం జరిగింది. బెహలా పర్నశ్రీ ఏరియాలోగల ఓ బహుళ అంతస్తుల భవనంలోని ఫ్లాట్లో ఒక స్కూల్ టీచర్, ఆమె 14 ఏండ్ల కొడుకు సోమవారం సాయంత్రం
Man killed wife: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడంలేదన్న కోపంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా
పెండ్లి | వారికి పెళ్లై మూడు నెలలే అయ్యింది. కలకాలం కలిసుంటామని ఏడడుగులు వేశారు. మరి అంతలోనే ఏమైందో ఏమో.. భార్యను హత్య చేసిన అతడు, తానూ ఆత్మహత్య చేసుకున్న
ఆదిలాబాద్ | ఆదిలాబాద్: జిల్లాలోని జైనాథ్ మండలంలో ఘోరం జరిగింది. మండలంలోని సుందరిగిరిలో సొంత అన్ననే తమ్ముడు నరికి చంపాడు. సుందరిగిరికి చెదిన మారుతీరావు, లక్ష్మణ్ అన్నాతమ్ముళ్లు.
తిరువనంతపురం : పెండ్లికి నిరాకరించిందనే కోపంతో గర్ల్ఫ్రెండ్ను దారుణంగా హత్య చేయడంతో పాటు అడ్డగించిన ఆమె తల్లిపై దాడి చేసిన వ్యక్తి ఉదంతం కేరళలోని నెడుమంగడ్ ప్రాంతంలో వెలుగుచూసింది. కేర�
Husband killed wife: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలో అలాంట ఘటనే చోటుచేసుకుంది. కోడికూడా వండలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. తలపై కర్ర తగిలి
ఎల్బీనగర్ | వరంగల్లోని ఎల్బీనగర్లో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో అన్న కుటుంబంపై తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
పహాడీషరీఫ్ :ఒంటరిగా ఉన్న మహిళ మెడకు తాడు బిగించి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పర�
మల్కాజిగిరి : ఇటీవల భార్య, అత్త చేతిలో హత్యాయత్నానికి గురైన యువకుడు చికిత్సపొందుతూ మృతి చెందాడు. మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెఎల్ఎస్ నగర్కు చెందిన దండుగల్ల �
Dowry death: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో నేరం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం గొడవపడి