లక్నో : యూపీలో దారుణం జరిగింది. భూ వివాదం నేపథ్యంలో డాక్టర్ను ఓ వ్యక్తి కత్తితో దారుణంగా నరికి చంపిన ఘటన సీతాపూర్ జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది. నిందితుడు నేరుగా క్లినిక్లోకి చొరబడి సం�
భువనేశ్వర్ : ఒడిషాలో రెండు వేర్వేరు ఘటనల్లో చేతబడి చేస్తున్నారని ఆరోపిస్తూ జరిగిన దాడుల్లో ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు మరణించారు, హత్యలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ ఇ�
పనిచేసిన బ్యాంకులోనే దోపిడీ | తాను మేనేజర్గా పనిచేసిన బ్యాంకులోనే దొంగతనానికి యత్నించాడు. అడ్డుకొన్న డిప్యూటీ మేనేజర్ను అత్యంత కిరాతకంగా కత్తితో 10-12...
దారుణ హత్య | కడప జిల్లాలో ఫ్యాక్షన్ మరోసారి పడగ విప్పింది. ప్రత్యర్థుల చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు.
లక్నో: ఐదుగుర్ని హత్య చేశారంటూ ఒక బాలిక చేసిన ఫ్రాంక్ ఫోన్ కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ ఘటన జరిగింది. మూడవ తరగతి చదువుతున్న 8 ఏండ్ల బాలిక మంగళవారం మధ్య�
అనుమానం| నిజామాబాద్: జిల్లాలోని రుద్రూర్లో దారుణ హత్య జరిగింది. భార్య, కూతురిని హత్య చేసాడు భర్త. రుద్రూర్కు చెందిన మల్లీశ్వరీ, గంగాధర్ భార్యాభర్తలు. వారికి ఒక కూతురకు ఉన్నది. కాగా, భార్య మల్లీశ్వరిపై �
అమరావతి, జూలై: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. ఇద్దరు స్నేహితుల మధ్య చిన్నగా మొదలైన గొడవ హత్యకు దారి తీసింది. విచక్షణా రహితంగా జరిగిన కత్తి దాడిలో 16 ఏండ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. గుంట
న్యూఢిల్లీ : ప్రియుడి సాయంతో 2011లో భర్తను హత్య చేసిన మహిళను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితురాలిని శకుంతల (28)గా గుర్తించారు. 18 ఏండ్ల వయసులో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శకుంతలక