Husband murder wife: రాజస్థాన్లోని కోటా జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యను దారుణంగా నరికి చంపి ఆమె మృతదేహాన్ని నడివీధిలో ఈడ్చుకెళ్లాడు.
సెల్ఫోన్ రిపేర్| యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో సీతయ్య(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆరితోటి సీతయ్య, పాలూరు కొండయ్యలు వంగపల్లిలో మేస్త్రి పని �
పాకిస్తాన్లో హిందూ వ్యాపారవేత్త అశోక్ కుమార్ గత నెల 31 న దారుణహత్యకు గురయ్యారు. ఐఎస్ఐ సంస్థ కోసం పనిచేస్తున్న ఒక వ్యక్తి కాల్పులు జరిపి హత్య చేసినట్లుగా తెలుస్తున్నది.
ముంబై : లైంగిక దాడి కేసు పెడతానని హెచ్చరించినందుకు ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చ్ సమీపంలో పడవేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది.తన వద్ద అప్పుగా తీస�
కుటుంబ కలహాలు| కుటుంబ కలహాలతో సొంత తమ్ముడితోపాటు అతని భార్యను కొట్టి చంపిన అన్న.. వారి ఏడాది వయసున్న కుమారుడి అవయవాలను కోసి కిరాతకంగా హత్యచేశాడు.
బొల్లారం, మే 23 : రిహాబిలిటేషన్ సెంటర్లో ఓ వృద్ధుడు దారుణహత్యకు గురైన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రావణ్కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. తిరుమలగిరిలోని ఆశ
బొల్లారం, మే 23 : మద్యం మత్తులో భార్యను బండరాయితో మోది హతమార్చి… తానూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. తిరుమలగి�
ఇంటి ఆవరణలోనే శవం పూడ్చివేత ఆలస్యంగా వెలుగులోకి ఘటన కొత్తకోట, మే 23: మద్యానికి బానిసై నిత్యం వేధిస్తుండటంతో విసుగు చెందిన తల్లి కన్న కొడుకునే కడతేర్చింది. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం
ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య | ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు.