మద్యం మత్తు| అసలే మద్యం మత్తు. అమ్మాయి కనిపించింది. ఇక మనసు వింటుందా.. వావీ వరసలు మరిచాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె చేతికి దొరికన రోకలిబండతో కొట్టి చంపేసింది. ఈ ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది.
అనుమానాస్పద మృతి| జార్ఖండ్లో ఓ బీజేపీ నాయకుని కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. పలాము జిల్లాలోని లాలిమటి అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
హైదరాబాద్ : నగరంలోని చంచల్గూడలో ఓ యువకుడి మరణానికి కారణమైన ఆరుగురు (వీరిలో ఇద్దరు మైనర్లు) వ్యక్తులను డబీర్పురా పోలీసులు అరెస్టు చేశారు. చంచల్గూడ జైలు సమీపంలోని వీధుల్లో ఆదివారం అర్�
చండీఘఢ్ : ఇంటి వద్ద మద్యం సేవించవద్దని వారించినందుకు సోదరుడినే హత్య చేసిన వ్యక్తి ఉదంతం హర్యానాలో చోటుచేసుకుంది. చునాబత్తి గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మద్యం సేవించడంపై అభ్యం�
తండ్రిని చంపిన కొడుకు| నగరంలోని కూకట్పల్లిలో దారుణం జరిగింది. కూకట్పల్లిలోని సఫ్దార్ నగర్లో తాగొచ్చి గొడవ చేస్తున్నాడని తండ్రిని చంపాడో కొడుకు. ఇంతియాజ్ అనే వ్యక్తి తన కుటుంబంతో సఫ్దార్ నగర్లో �
లక్నో : వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకుల మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. బాలికతో సన్నిహితంగా మెలుగుతున్న యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు చితకబాది హత్య చేసిన ఉదంతం యూపీలోని బ�
Husband murder wife: రాజస్థాన్లోని కోటా జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యను దారుణంగా నరికి చంపి ఆమె మృతదేహాన్ని నడివీధిలో ఈడ్చుకెళ్లాడు.
సెల్ఫోన్ రిపేర్| యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో సీతయ్య(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆరితోటి సీతయ్య, పాలూరు కొండయ్యలు వంగపల్లిలో మేస్త్రి పని �
పాకిస్తాన్లో హిందూ వ్యాపారవేత్త అశోక్ కుమార్ గత నెల 31 న దారుణహత్యకు గురయ్యారు. ఐఎస్ఐ సంస్థ కోసం పనిచేస్తున్న ఒక వ్యక్తి కాల్పులు జరిపి హత్య చేసినట్లుగా తెలుస్తున్నది.
ముంబై : లైంగిక దాడి కేసు పెడతానని హెచ్చరించినందుకు ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చ్ సమీపంలో పడవేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది.తన వద్ద అప్పుగా తీస�