సంగారెడ్డి : జిల్లాలోని సదాశివపేట మండలంలోని నందికంది గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివార్లలో శుక్రవారం ఉదయం 26 ఏళ్ల ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడిని కాసులవాడి వంశీగా గుర్తించారు. డీఎస్�
మేడ్చల్ : కల్లు తాగడానికి వెళ్లిన ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ ప్రవీణ్రెడ్డి తెలియజేసిన వివరాల ప్రకారం.. దుందిగల్ మండలం, నాగలూరు గ్రామానిక�
మద్యం మత్తులో హేళనగా మాట్లాడాడని స్నేహితుడిని చంపేశాడు ఓ నిందితుడు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి గురువారం వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో ఈ నెల 11న రాత్రి శివ అనే వ్యక్తి దారు�
రఘునాథపల్లి, ఏప్రిల్ 13: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తు లు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దారుణంగా హత్యచేశారు. అడ్డుకోబోయిన మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోల
వరుసకు బావమరదళ్లు.. పెండ్లికి నిర్ణయం ఇటీవల అనుమానం పెంచుకున్నాడు.. ఇంటికి పిలిచి హత్యచేసి.. సంపులో పడేశాడు ఆలస్యంగా వెలుగులోకి..కూకట్పల్లిలో ఘటన వరుసకు బావమరదళ్లు.. ఇద్దరు చునువుగా ఉంటుండటంతో ఇరు కుటుంబ
జూబ్లీహిల్స్| నగరంలోని జూబ్లీహిల్స్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో పుట్పాత్పై జీవనం సాగిస్తున్న శివ అనే వ్యక్తిని తోటి కూలీ హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘ
మహబూబ్నగర్ : జిల్లాలోని ఎనుగొండలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టే నరసింహులు(40) అనే వ్యక్తిని కొందరు రాయితో కొట్టి దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త నిందితుడు తప్పించుకుంటుండగా పట్టుకున్న స్థానికులు మణికొండ : అనుమానం ఓ నిండు ప్రాణా న్ని బలిగొంది. వారికి వివాహమై పదహారేండ్లు అయ్యింది. అన్యోన్యంగా సాగుతున్న సంసారం�
బెంగళూర్ : టీవీ రిమోట్ విషయంలో వాదులాటలో తండ్రికి అనుకూలంగా మాట్లాడిందనే ఆగ్రహంతో మూడేండ్ల చిన్నారిని సొంత తల్లే దారుణంగా చంపిన ఘటన బెంగళూర్లో వెలుగుచూసింది. నగరంలోని బీడీఏ లేఅవుట్లో నిర్మాణంలో ఉన
నార్సింగి | రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో దారుణం జరిగింది. నార్సింగి పరిధిలోని హైదర్షాకోట్లో కట్టుకున్న భార్యను హతమార్చాడో ప్రభుద్దుడు. హైదర్షాకోట్కు
లక్నో : మాజీ సైనికుడి భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రించిన ఘటన యూపీలోని షహజనపూర్ తిల్హార్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఆర్మీ అధికారి తొలుత యాక్సిడెంట్లో మరణించాడని అనుమానించి�
ఆరు నెలల చిన్నారి | జిల్లాలోని శంషాబాద్ మండలం తొండుపల్లిలో దారుణం జరిగింది. కన్నతండ్రే పసివాడని కూడా చూడకుండా చిన్నారిని నీటిసంపులో పడేశాడు. దీంతో ఆ పసివాడు కన్నుమూశాడు. తొండుపల్లికి చెందిన విక్రమ్, స్�
హైదరాబాద్ : గతవారం నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి కార్మికనగర్లో చోటుచేసుకున్న టైలర్ హత్య కేసులో పోలీసులు మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను సయీద్ మహహ్మద్ అలీ(22), మృతుడి భార్య రూబీన�