రౌడీషీటర్ | నగర శివార్లలోని మైలార్దేవ్పల్లిలో రౌడీషీటర్ అసద్ హత్య కేసులు పోలీసులు పురోగతి సాధించారు. అసద్ హత్యకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను
కోపాన్ని మనుస్సులో పెట్టుకున్నారు… అదను కోసం ఎదురు చూశారు… సమయం దొరకగానే అటాక్ చేసి చంపేశారు. తెల్లవారుజామున నగరంలో మూడు హత్యలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఒక హత్య నడిరోడ్డుపై పట్టపగలు జరుగగా.. మరో రె�
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి కార్మికనగర్లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మహ్మద్ సిద్దిక్ అహ్మద్(38) అనే వ్యక్తిని దుండగులు ఇంట్లోనే హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి పరారయ�
రంగారెడ్డి : మైలార్దేవ్పల్లిలో ఓ రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. అసద్ఖాన్(40) అనే వ్యక్తిని దుండగులు గురువారం మధ్యాహ్నం కత్తులతో పొడిచి చంపారు. శాస్త్రీపురం రోడ్ ఇండియన్ ఫంక్షన్హాల్ సమీపంలో అసద్ బ�
నిజామాబాద్ : జిల్లాలోని సారంగాపూర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. కుటుంబ కలహాలతో దంపతులు నిన్న రాత్రి గొడవపడ్డారు. దీంతో భర్త ఎల్లయ్య(55)ను భార్య నర్సమ్మ రోకలిబండతో క�
మూసాపేట (మహబూబ్నగర్) : మూసాపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఎస్ఐ పర్వతాలు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జానంపేటకు చెందిన కావలి రాములు (35)కు కొంతకాలంగా తిమ�
ప్రతాప్గఢ్: ఒక మహిళ క్షణికావేశం మూడేండ్ల పసిబిడ్డ ప్రాణాలు తీసింది. తనకుతానుగా ఆస్పత్రిపాలై మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. హోళీ పండుగ కోసం భర్త పుట్టింటికి తీసుకెళ్లలేద
ప్రేమించి పెండ్లి చేసుకున్నారు.. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత.. గొడవ పడుతున్నారు.. పెద్దలు సర్థిచెప్పినా వారిలో మార్పు రాలేదు.. మద్యం తాగిన తర్వాత టవల్తో భార్య గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీ
హయత్నగర్ : మద్యం కోసం డబ్బులిచ్చాడు ఓ చిరు వ్యాపారి. అయితే తిరిగివ్వాలని అడిగినందుకు ఘర్షణ జరిగింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి పనివాడిని హత్యకు కారణమైంది. కేసు వివరాలను హయత్నగర్ ఇన్స్పెక్ట�
బెంగళూర్ : భార్య ప్రియుడిని చంపేందుకు ఓ వ్యక్తి మంచం కింద ఆరుగంటల పాటు దాక్కుని ఆపై అతడిని దారుణంగా హత్య చేసిన వ్యక్తి ఉదంతం బెంగళూర్లోని ఆంధ్రాహళ్లి ప్రాంతంలో గురువారం వెలుగుచూసింది. నిందితుడిని రోహ�
హైదరాబాద్: నగర శివార్లలోని హయత్నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భాగ్యలత కాలనీలోని పుల్లారెడ్డి స్వీట్స్ వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వ్యక్తిని దుండగులు హత్య చేశారు. విషయం తెలుసుకు�
వరంగల్ అర్బన్ : జిల్లాలోని కాజీపేట రైల్వే క్వార్టర్స్లో దారుణం ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్తను కత్తితో పొడిచి చంపాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం. హత్య అనంతరం నిందితుడు
ముంబై: ఒక బాలిక ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థాణే జిల్లాలో ఈ ఘటన జరిగింది. భర్త నుంచి దూరంగా ఉంటున్న 40 ఏండ్ల మహిళ తన 15 ఏండ్ల క�
హైదరాబాద్ : నగరంలోని రాజేందర్నగర్ హైదర్గూడలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో కట్టుకున్న భార్య సమత (26)ను భర్త రవి హత్య చేశాడు. ఈ విషాద ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మద్యం సేవించొద్దని చెప