మహబూబ్నగర్ : జిల్లాలోని ఎనుగొండలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టే నరసింహులు(40) అనే వ్యక్తిని కొందరు రాయితో కొట్టి దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త నిందితుడు తప్పించుకుంటుండగా పట్టుకున్న స్థానికులు మణికొండ : అనుమానం ఓ నిండు ప్రాణా న్ని బలిగొంది. వారికి వివాహమై పదహారేండ్లు అయ్యింది. అన్యోన్యంగా సాగుతున్న సంసారం�
బెంగళూర్ : టీవీ రిమోట్ విషయంలో వాదులాటలో తండ్రికి అనుకూలంగా మాట్లాడిందనే ఆగ్రహంతో మూడేండ్ల చిన్నారిని సొంత తల్లే దారుణంగా చంపిన ఘటన బెంగళూర్లో వెలుగుచూసింది. నగరంలోని బీడీఏ లేఅవుట్లో నిర్మాణంలో ఉన
నార్సింగి | రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో దారుణం జరిగింది. నార్సింగి పరిధిలోని హైదర్షాకోట్లో కట్టుకున్న భార్యను హతమార్చాడో ప్రభుద్దుడు. హైదర్షాకోట్కు
లక్నో : మాజీ సైనికుడి భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రించిన ఘటన యూపీలోని షహజనపూర్ తిల్హార్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఆర్మీ అధికారి తొలుత యాక్సిడెంట్లో మరణించాడని అనుమానించి�
ఆరు నెలల చిన్నారి | జిల్లాలోని శంషాబాద్ మండలం తొండుపల్లిలో దారుణం జరిగింది. కన్నతండ్రే పసివాడని కూడా చూడకుండా చిన్నారిని నీటిసంపులో పడేశాడు. దీంతో ఆ పసివాడు కన్నుమూశాడు. తొండుపల్లికి చెందిన విక్రమ్, స్�
హైదరాబాద్ : గతవారం నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి కార్మికనగర్లో చోటుచేసుకున్న టైలర్ హత్య కేసులో పోలీసులు మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను సయీద్ మహహ్మద్ అలీ(22), మృతుడి భార్య రూబీన�
రౌడీషీటర్ | నగర శివార్లలోని మైలార్దేవ్పల్లిలో రౌడీషీటర్ అసద్ హత్య కేసులు పోలీసులు పురోగతి సాధించారు. అసద్ హత్యకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను
కోపాన్ని మనుస్సులో పెట్టుకున్నారు… అదను కోసం ఎదురు చూశారు… సమయం దొరకగానే అటాక్ చేసి చంపేశారు. తెల్లవారుజామున నగరంలో మూడు హత్యలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఒక హత్య నడిరోడ్డుపై పట్టపగలు జరుగగా.. మరో రె�
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి కార్మికనగర్లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మహ్మద్ సిద్దిక్ అహ్మద్(38) అనే వ్యక్తిని దుండగులు ఇంట్లోనే హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి పరారయ�
రంగారెడ్డి : మైలార్దేవ్పల్లిలో ఓ రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. అసద్ఖాన్(40) అనే వ్యక్తిని దుండగులు గురువారం మధ్యాహ్నం కత్తులతో పొడిచి చంపారు. శాస్త్రీపురం రోడ్ ఇండియన్ ఫంక్షన్హాల్ సమీపంలో అసద్ బ�
నిజామాబాద్ : జిల్లాలోని సారంగాపూర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. కుటుంబ కలహాలతో దంపతులు నిన్న రాత్రి గొడవపడ్డారు. దీంతో భర్త ఎల్లయ్య(55)ను భార్య నర్సమ్మ రోకలిబండతో క�
మూసాపేట (మహబూబ్నగర్) : మూసాపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఎస్ఐ పర్వతాలు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జానంపేటకు చెందిన కావలి రాములు (35)కు కొంతకాలంగా తిమ�