తండ్రి మృతి| జిల్లాలోని జూలపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని కొడుకు చేతిలో ఓ తండ్రి హత్యకు గురయ్యాడు. జూలపల్లి మండలంలోని అబ్బాపూర్కు చెందిన లచ్చయ్య, మహేశ్ తండ్రీకొడుక�
వ్యక్తి దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సోమందేపల్లి జగ్జీవన్ రామ్నగర్కు చెందిన హరిజన నాగేంద్ర(35)ను మంగళవారం అర్థరాత్రి గుర్
కుటుంబీకులపై కత్తితో యువకుడి దాడి.. తల్లి మృతి | వరంగల్ రూరల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరకాల మండల కేంద్రంలోని వికాస్ నగర్లో రాకేశ్ అనే యువకుడు కుటుంబ సభ్యులపైనే కత్తితో దాడి చేశాడు.
ఆసిఫాబాద్| ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కాగజ్నగర్ మండలం అందవెళ్లిలో కన్నతండ్రిని కొడుకు హత్యచేశాడు. శుక్రవారం ఉదయం అందవెళ్లికి చెందిన రాగులయ్య (55)ను అతని కుమారుడు గడ్డపారతో పొడిచి
కడప జిల్లా| ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లితోపాటు తోబుట్టువులను హత్యచేశాడో కిరాతకుడు. జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన కరీముల్లా అనే వ్యక్తి తల్లి, చెల్లి, తమ్ముడిని కిరాతకంగ
Crime news: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతున్నది. స్వార్థం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. తేలికగా సొమ్ము సంపాదించడం కోసం సాటి మనుషులను చంపడానికి కూడా వెనుకాడటం లేదు.
ఒక్కోసారి కొన్ని కేసులు పోలీసులకు సవాలు విసురుతాయి. ఇంకొన్ని తంటాలు తెచ్చిపెడతాయి. ఇప్పుడలాంటి పరిస్థితిలోనే ఉన్నారు చందుర్తి పోలీసులు. విషయం ఏంటంటే సిరిసిల్ల జిల్లా బండపల్లి గ్రామానికి చెందిన గశికంట�
దారుణ హత్య | స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో దారుణం జరిగింది. బుధవారం తెల్లవారుజామున మహమ్మద్ అజీమియా (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు