కడప జిల్లా| ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లితోపాటు తోబుట్టువులను హత్యచేశాడో కిరాతకుడు. జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన కరీముల్లా అనే వ్యక్తి తల్లి, చెల్లి, తమ్ముడిని కిరాతకంగ
Crime news: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతున్నది. స్వార్థం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. తేలికగా సొమ్ము సంపాదించడం కోసం సాటి మనుషులను చంపడానికి కూడా వెనుకాడటం లేదు.
ఒక్కోసారి కొన్ని కేసులు పోలీసులకు సవాలు విసురుతాయి. ఇంకొన్ని తంటాలు తెచ్చిపెడతాయి. ఇప్పుడలాంటి పరిస్థితిలోనే ఉన్నారు చందుర్తి పోలీసులు. విషయం ఏంటంటే సిరిసిల్ల జిల్లా బండపల్లి గ్రామానికి చెందిన గశికంట�
దారుణ హత్య | స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో దారుణం జరిగింది. బుధవారం తెల్లవారుజామున మహమ్మద్ అజీమియా (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు
సుల్తాన్బజార్, ఏప్రిల్ 17: అడ్డాకూలీల మధ్య తలెత్తిన చిన్న వివాదం హత్యకు దారి తీసింది. సహచర కార్మికుడిని ఇటుకతో తలపై బాది హత్య చేశాడు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో జరిగిం
తండ్రిని చంపిన కొడుకు| జిల్లాలోని పెన్పహాడ్ మండలంలో దారుణం జరిగింది. మందలించాడని కన్నతండ్రినే హత్య చేశాడో సుపుత్రుడు. మండలంలోని నారాయణ గూడానికి చెందిన నంద్యాల అంజిరెడ్డి, సమరసింహారెడ్డ�
సంగారెడ్డి : జిల్లాలోని సదాశివపేట మండలంలోని నందికంది గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివార్లలో శుక్రవారం ఉదయం 26 ఏళ్ల ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడిని కాసులవాడి వంశీగా గుర్తించారు. డీఎస్�
మేడ్చల్ : కల్లు తాగడానికి వెళ్లిన ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ ప్రవీణ్రెడ్డి తెలియజేసిన వివరాల ప్రకారం.. దుందిగల్ మండలం, నాగలూరు గ్రామానిక�
మద్యం మత్తులో హేళనగా మాట్లాడాడని స్నేహితుడిని చంపేశాడు ఓ నిందితుడు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి గురువారం వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో ఈ నెల 11న రాత్రి శివ అనే వ్యక్తి దారు�