పాట్నా: తన పెంపుడు మేకను పొరుగింటి వ్యక్తి హత్య చేసినట్లు ఆరోపిస్తూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీహార్లోని కైమూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చౌరసీహ్ గ్రామానికి చెందిన రాధా దేవి ఒక మగ మేకను పెంచుతున
చెన్నై : గతంలో ఒకే విద్యాసంస్ధలో పనిచేసినప్పుడు వారిద్దరి మధ్యా ఏర్పడ్డ పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. ఇద్దరూ రోజూ రహస్యంగా కలుస్తున్నా ప్రియుడు వేరొక మహిళతో సంబంధం నెరుపుతున్�
నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం వింజమూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన భూ వివాదంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. భూ వివాదంలో యువకుడు శ్రీకాంత్(29)ను కుటుంబీకు�
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, దివంగత పి. రంగరాజన్ కుమారమంగళం భార్య కిట్టి కుమారమంగళం(67) హత్యకు గురయ్యారు. ఢిల్లీలోని వసంత్ విహార్లో గల తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె హత్యకు గురైంది. ఇంట్లో ధోబీగా ప�
కుమార్తెను కొట్టిచంపిన తల్లి| సిద్దిపేట: జిల్లాలోని అక్కన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. అక్కన్నపేట మండలం మల్లేచెరువు తండాలో తొమ్మిదేండ్ల కుమార్తెను రోకలిబండతో తల్లి కొట్టి చంపింది. స్థానికుల సమాచారంత�
మంచిర్యాల| మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని సాయికుంట కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కట్టుకున్న భర్తను కత్తితో పొడిచి చంపింది. కొప్పుల నాగరాజు (49) తన కుటుంబంతో కలిసి సాయికుంట కాలనీలో నివసిస్తున్నాడు.
ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధి హెచ్ఎండీఏ లేఅవుట్లోని శిల్పారామం సమీపంలో జూన్ 21న కాలిన స్థితిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించడంతో హెచ్ఎండీఏ సూపర్వైజర్ నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశార�
హైదరాబాద్ : అనుమానాస్పద మృతి కేసును నగరంలోని ఉప్పల్ పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ నెల 21న ఉప్పల్ శిల్పారామ వద్ద గల హెచ్ఎండీఏ లేఅవుట్లో కాలిన స్థితిలో ఓ మృతదేహం లభించింది. లేఅవుట్ సూపర్వైజర్ నరే
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆపై వరకట్నం కోసం వేధించాడు.. కేసు పెట్టారని అత్త, భార్యపై పగ పెంచుకున్నాడు. కిరాయి రౌడీలతో కలిసి ఇద్దరినీ హత్య చేయించాడు.
అమరావతి,జూన్30:భార్యపైకక్షపెంచుకున్నభర్త ఆమె నిద్రిస్తున్నసమయంలో దిండుతో అదిమి చంపేశాడు. తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో ఈ నెల 23వ తేదీ వెలుగులోకి వచ్చిన ‘సూట్కేసులో కాలిన మృతదేహం’ కేసులో అసలు విషయ�
అమరావతి,జూన్ 29:ఇద్దరు చిన్నారులను అతికిరాతకంగా హత్య చేశాడు ఓ సైకో.. అభం శుభం తెలియని చిన్నారులను వరసకు బాబాయి అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో కర్రతో ఇంట్లో తలుపులు వేసి అతిదారుణంగా హత్య చేశాడు.ఈ సంఘటన స
సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు శివారులో లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి ఔటర్ రింగ్రోడ్పై ఇద్దరు డ్రైవర్ల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదం ఘర్షణకు దారితీయడంతో లార�