జైపూర్ : కేసు ఉపసంహరించుకోలేదనే కోపంతో లైంగిక దాడి కేసులో నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చి బాధితురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో చోటుచేసుకుంది. గత ఏడాది మహిళప�
హత్య| జిల్లాలో టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సూర్యాపేట మండలంలోని రాజనాయక్ తండా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లూనావత్ శంకర్ (45)ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు.
భోపాల్ : పెండ్లయిన రెండు రోజులకే కొత్త పెండ్లి కొడుకు తన మాజీ గర్ల్ ఫ్రెండ్ చేతిలో హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా గుర్జి గ్రామానికి చెందిన సోను పటేల్ కు మే 14న వివాహమైంద�
మద్యం మత్తు| అసలే మద్యం మత్తు. అమ్మాయి కనిపించింది. ఇక మనసు వింటుందా.. వావీ వరసలు మరిచాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె చేతికి దొరికన రోకలిబండతో కొట్టి చంపేసింది. ఈ ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది.
అనుమానాస్పద మృతి| జార్ఖండ్లో ఓ బీజేపీ నాయకుని కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. పలాము జిల్లాలోని లాలిమటి అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
హైదరాబాద్ : నగరంలోని చంచల్గూడలో ఓ యువకుడి మరణానికి కారణమైన ఆరుగురు (వీరిలో ఇద్దరు మైనర్లు) వ్యక్తులను డబీర్పురా పోలీసులు అరెస్టు చేశారు. చంచల్గూడ జైలు సమీపంలోని వీధుల్లో ఆదివారం అర్�
చండీఘఢ్ : ఇంటి వద్ద మద్యం సేవించవద్దని వారించినందుకు సోదరుడినే హత్య చేసిన వ్యక్తి ఉదంతం హర్యానాలో చోటుచేసుకుంది. చునాబత్తి గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మద్యం సేవించడంపై అభ్యం�
తండ్రిని చంపిన కొడుకు| నగరంలోని కూకట్పల్లిలో దారుణం జరిగింది. కూకట్పల్లిలోని సఫ్దార్ నగర్లో తాగొచ్చి గొడవ చేస్తున్నాడని తండ్రిని చంపాడో కొడుకు. ఇంతియాజ్ అనే వ్యక్తి తన కుటుంబంతో సఫ్దార్ నగర్లో �
లక్నో : వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకుల మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. బాలికతో సన్నిహితంగా మెలుగుతున్న యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు చితకబాది హత్య చేసిన ఉదంతం యూపీలోని బ�