అనుమానం| నిజామాబాద్: జిల్లాలోని రుద్రూర్లో దారుణ హత్య జరిగింది. భార్య, కూతురిని హత్య చేసాడు భర్త. రుద్రూర్కు చెందిన మల్లీశ్వరీ, గంగాధర్ భార్యాభర్తలు. వారికి ఒక కూతురకు ఉన్నది. కాగా, భార్య మల్లీశ్వరిపై �
అమరావతి, జూలై: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. ఇద్దరు స్నేహితుల మధ్య చిన్నగా మొదలైన గొడవ హత్యకు దారి తీసింది. విచక్షణా రహితంగా జరిగిన కత్తి దాడిలో 16 ఏండ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. గుంట
న్యూఢిల్లీ : ప్రియుడి సాయంతో 2011లో భర్తను హత్య చేసిన మహిళను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితురాలిని శకుంతల (28)గా గుర్తించారు. 18 ఏండ్ల వయసులో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శకుంతలక
పాట్నా: తన పెంపుడు మేకను పొరుగింటి వ్యక్తి హత్య చేసినట్లు ఆరోపిస్తూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీహార్లోని కైమూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చౌరసీహ్ గ్రామానికి చెందిన రాధా దేవి ఒక మగ మేకను పెంచుతున
చెన్నై : గతంలో ఒకే విద్యాసంస్ధలో పనిచేసినప్పుడు వారిద్దరి మధ్యా ఏర్పడ్డ పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. ఇద్దరూ రోజూ రహస్యంగా కలుస్తున్నా ప్రియుడు వేరొక మహిళతో సంబంధం నెరుపుతున్�
నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం వింజమూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన భూ వివాదంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. భూ వివాదంలో యువకుడు శ్రీకాంత్(29)ను కుటుంబీకు�
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, దివంగత పి. రంగరాజన్ కుమారమంగళం భార్య కిట్టి కుమారమంగళం(67) హత్యకు గురయ్యారు. ఢిల్లీలోని వసంత్ విహార్లో గల తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె హత్యకు గురైంది. ఇంట్లో ధోబీగా ప�
కుమార్తెను కొట్టిచంపిన తల్లి| సిద్దిపేట: జిల్లాలోని అక్కన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. అక్కన్నపేట మండలం మల్లేచెరువు తండాలో తొమ్మిదేండ్ల కుమార్తెను రోకలిబండతో తల్లి కొట్టి చంపింది. స్థానికుల సమాచారంత�
మంచిర్యాల| మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని సాయికుంట కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కట్టుకున్న భర్తను కత్తితో పొడిచి చంపింది. కొప్పుల నాగరాజు (49) తన కుటుంబంతో కలిసి సాయికుంట కాలనీలో నివసిస్తున్నాడు.