న్యూఢిల్లీ: ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్ భార్యను కారు డ్రైవర్ హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘోరం జరిగింది. సోమవారం వాయువ్య ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో రోడ్డు పక్కన భయంతో కూర్చున్న అనుమానితుడు రాకేశ్న
దోమలగూడ : గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైన సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కవాడిగూడ కల్పనా ధీయేటర్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ పై శుక్�
బంజారాహిల్స్ : కమిషన్ ఇవ్వలేదన్న కక్షతో మామ వరసయ్యే వ్యక్తి పై కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన రియల్టర్, నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డిగారి రవీందర్రెడ్డి అపోలో ఆస్ప
పరిగి టౌన్ : కుటుంబ కలహాలతో గొడవపడి అన్నను సొంత తమ్ముడు కొట్టి చంపిన ఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం సీఐ లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుసి లక
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం రంగంపల్లిలో ఘటనషాద్నగర్, అక్టోబర్ 25: తనను హత్యచేస్తాడేమోననే భయంతో.. భార్యే కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం రంగంపల్లి గ్రా�
ఖానాపూర్రూరల్ : యువతిని ప్రేమించాడని కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. డీఎస్పీ ఉపేందర్రెడ�
పహాడీషరీఫ్ : గుర్తు తెలియని ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసి గుర్తు పట్టని విధంగా దహనం చేసిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పహాడీషరీఫ్ నుంచి మామిడిపల్లికి వెళ్లే దారిలో ఇండ్టెక�
షాజహాన్పూర్: యూపీలోని షాజహాన్పూర్ జిల్లా కోర్టులో సోమవారం ఒక న్యాయవాదిని మరో న్యాయవాది పాత కక్షలతో కాల్చిచంపాడు. సురేశ్ కుమార్ గుప్తాపై మృతుడు భూపేంద్ర సింగ్ (58) పాతిక కేసుల దాకా పెట్టాడు. దీంతో భ�
Beaten to death: కొనుగోలు చేసిన సిగరెట్లకు డబ్బులు కట్టాలని అడిగినందుకు ఓ దుకాణదారును దారుణంగా కొట్టి చంపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం షాహ్దోల్ జిల్లాలోని
Murder: జార్ఖండ్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణహత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో దూరి హత్యచేశారు. ఈ ఘటనలో