పంజాబ్లో కబడ్డీ ప్లేయర్ల హత్యల పరంపర కొనసాగుతున్నది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్సింగ్ హత్య ఉదంతం మరిచిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో కబడ్�
వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలికను హత్య చేసింది ఆమె ప్రియుడేనని తేలింది. బుధవారం పరిగి పోలీస్స్టేషన్లో వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించిన వివ
అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన భారత కబడ్డీ ఆటగాడిని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. పంజాబ్లోని జలంధర్లో జరుగుతున్న ఒక కబడ్డీ పోటీలో ఈ దారుణం జరిగింది. సందీప్ నంగాల్ కబడ్డీ ప్ర
తూర్పు గోదావరిలోని యానాంలో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆర్థిక లావాదేవీలే...
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు ఆర్నెల్లుగా కుట్ర పన్నుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కస్టడీ విచారణలో భాగంగా చివరిరోజైన శనివారం ఏడుగురు నిందితులకు పలు ప్రశ్నలు సంధించారు
ఒకరి దారుణ హత్య వికారాబాద్ జిల్లాలో ఘటన పెద్దేముల్, మార్చి 10 : చోరీ చేసిన ఓ సెల్ఫోన్ను విక్రయించే వ్యవహారం ముగ్గురు స్నేహితుల మధ్య చిచ్చురేపింది. ఓ స్నేహితుని దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటన వికారాబాద�
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులోని నిందితులు పోలీసులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా, మౌనంగా ఉన్నట్టు తెలుస్తున్నది. చర్లపల్లి జైల్లో ఉన్న ఏడుగురు నిందితులను తమ కస్టడీకి తీసుకొన�
తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’. రితికా సింగ్ నాయికగా నటిస్తున్నది. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్�
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేస్తూ రూపొందించిన ఓ బుక్లెట్ సంచలనంగా మారింది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ�
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి హస్తం ఉన్నదని వివేకా కూతురు సునీత ఆరోపించారు. ఈ కేసులో అవినాష్రెడ్డి పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని సోమవారం లోక్సభ స్పీకర్
Gurugram | హర్యానాలోని గురుగ్రామ్లో ఓ సీఎన్జీ పంప్ (CNG Pump) సిబ్బంది హత్యకు గురయ్యారు. ఢిల్లీ గురుగ్రామ్ (Gurugram) ఎక్స్ప్రెస్ వేపై ఉన్న సీఎన్జీ పంప్లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని దుండగులు హత్యచేశారు