హైదరాబాద్లోని బేగంబజార్లో కులోన్మాద హత్య ప్రేమ పెండ్లి చేసుకొన్నందుకే ఈ దారుణం చంపింది కోడలి బంధువులే: బాధితుడి తండ్రి అబిడ్స్, మే 20: మరో కులోన్మాద హత్య.. తమ ఆడబిడ్డను ప్రేమ పెండ్లి చేసుకొన్నందుకు పగత�
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి పెరారివళన్ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలో 142 ఆర్టికల్ కింద తనకున్న అసాధారణ అధికారాలను ఉపయోగించుకొన్నది.
కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ హత్య నేపథ్యంలో పండిట్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పండిట్ల ఆందోళనలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదు. ఇటువంటి సమయంలో వారిని మరింత భయపెట్టేలా, ఆం�
కూతురు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గొడవ చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు. వాళ్లు గొడవ చేస్తుండటం చూసిన వధువు తల్లి.. అక్కడకు చేరుకుంది. ఆ ఇద్దర్నీ డ్యాన్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేసింది. దాంతో కోపం తెచ్చుకున్న �
Mothey | మోతెలో (Mothey) దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి జనార్దన్రెడ్డి అనే వృద్ధుడిని దుండగులు కత్తులతోపొడిచి హత్య చేశారు. శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
శ్మీరీ పండిట్లపై తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమాను అందరూ చూడాలని ప్రధాని మోదీ మొదలుకొని చోటా మోటా నేతల వరకు బీజేపీ నేతలంతా విస్తృతంగా ప్రచారం చేశారు. పండిట్ల సంక్షేమం కోసం అది చేస్తాం ఇది చేస్తాం అంటూ వాగ�
చోరీకి వెళ్లి తల్లిని చంపిన కొడుకు, స్నేహితులు తర్వాత అమ్రాబాద్ అడవుల్లో కొడుకు హత్య మిస్టరీని ఛేదించిన రాచకొండ పోలీసులు ‘గడ్డి అన్నారం’ కేసులో నలుగురి అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగ�
Murder | ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల పెన్పాడ్లో దారుణం చోటుచేసుకుంది. తమకు భూమి పంచివ్వలేదన్న కోపంతో ఇద్దరు కొడుకులు కలిసి కన్న తండ్రిని కడతేర్చారు (Murder). తుమ్మల పెన్పాడ్కు చెందిన
Langar house | లంగర్హౌస్లో (Langar house)దారుణ హత్య జరిగింది. పిల్లర్ నంబర్ 96 వద్ద దుండగులు ఓ యువకుడిని కత్తులతో నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసు స్టేషన్ ముందు జరిగిన చిన్న యాక్సిడెంట్.. భయంకరమైన హత్య కేసును వెలుగులోకి తెచ్చింది. ఇదేదో సినిమా కథ కాదు. నిజంగానే జరిగింది. బెంగళూరు మహానగరంలో వెలుగు చూసిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్�
Lalaguda | సికింద్రాబాద్ లాలాగూడలో (Lalaguda) వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. బోరబండకు చెందిన అఫ్సర్ అనే వ్యక్తిని మంగళవారం రాత్రి దుండగులు పొడిచి చంపారు.
సిద్దిపేట టౌన్ : ఇష్టంలేని పెండ్లి చేశారని ఓ మహిళ ప్రియుడితో కలిసి పెండ్లయిన నెలన్నరకే భర్తను హత మార్చింది. భర్తను అడ్డు తొలగించుకొకునేందుకు నెలన్నరలోనే రెండుసార్లు హత్యాయత్నం చేయడం గమనార్హం. సిద్దిప�
ఇద్దరు వృద్ధ దంపతుల మధ్య చెలరేగిన చిన్నపాటి వాగ్వాదం కాస్తా ముదిరి పాకాన పడి హత్యకు దారి తీసింది. కుటుంబ కలహాలతో ఆగ్రహం చెందిన భార్య.. భర్తపై గొడ్డలితో దాడి చేసింది...
కోర్టు బయటే దారుణం చెన్నై, ఏప్రిల్ 29: విడాకుల కోసం కోర్టుకు వచ్చిన భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచాడు ఓ భర్త. ఈ సంఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా కోర్టు వద్ద చోటు చేసుకుంది. సుధ, కామరాజు దంపతుల�