సొనాలీ ఫోగట్ మృతి కేసులో కొత్త కోణం పనాజీ, ఆగస్టు 26: హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ మృతి కేసులో మరో కొత్త కోణాన్ని గోవా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. హత్యగా భావిస్�
న్యూఢిల్లీ: ఒక మహిళతో యువకుడికి సంబంధం ఏర్పడింది. అయితే దీనిని ఆమె కుమార్తె వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఆ యువతిని హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. తిక్రీ సరిహద్దులోని ముండ్కా �
రైల్వే స్టేషన్లో ఇద్దరు పిల్లల పక్కనే పడుకొని నిద్రపోతోందా తల్లి. తెల్లారుజామున 4 గంటలకు భర్త వచ్చి ఆమెను బలవంతంగా నిద్రలేపాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే.. ఆమెను లాక్కొచ్చి ఎక్స్ప్రెస్ రైలు కింద పడే�
Tammineni Krishnaiah | టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య (Tammineni Krishnaiah) హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. కృష్ణయ్యను దారుణంగా హతమార్చిన ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు
మమ్మల్ని వెంటనే కశ్మీర్ లోయ నుంచి తరలించాలి కేంద్ర ప్రభుత్వానికి పండిట్ ఉద్యోగుల డిమాండ్ మరో పండిట్ హత్య నేపథ్యంలో పెరిగిన భయాందోళన జమ్ము, ఆగస్టు 17: కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరో పండిట్ హత్య �
Khammam | స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఖమ్మం జిల్లాలో ఘోరం జరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లి
ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ట్రక్ డ్రైవర్తో గొడవ పడ్డారా తల్లీకూతుళ్లు. ఆ గొడవ చూసిన చుట్టుపక్కల వాళ్లు కలగజేసుకొని గొడవ పెద్దది కాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అదే అదనుగ
నాలుగేండ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపిన ప్రకారం, జహంగీరాబాద్లో నివసించే మహ్
చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకునే ఆటల్లో దాగుడుమూతలు ఒకటి. అది ఆడుకోవడమే ఒక పదకొండేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంభి ప్రాంతంలో వెలుగు చూసింది. స్థానిక రాజకీయ నేతకు పదేళ్ల కొడుకు ఉ