అర్హులైన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురుజ రామచంద్రం అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో గల సీపీఐ కార్యాలయంలో జ�
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన పేదింటి క్రీడాకారుడు గుత్తి శివకుమార్ తండ్రి సత్తయ్య ఇంటర్నేషనల్ బేస్ బాల్ టోర్నమెంట్కు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికయ్యాడు. పోటీల్లో పాల్గొ�
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లిన ఉపాధి హామీ కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎత్తుకున్న లారీలకు ప్రత్యేకమైన సీరియల్ నంబరు కేటాయించాలని కోరుతూ మునుగోడు మండలం లారీ అసోసియేషన్ సభ్యులు మంగళవారం తాసీల్దార్కు వినతిప
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన పేదింటి విద్యా కుసుమం దుబ్బసాయి శ్రీ వర్షిత్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలో వృత్తి విద్య కోర్సు (ఎంఎల్టీ) పూర్తి చేశాడు. 991/1000 మార్కులు సాధించి ర�
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలుగూరి నరసింహ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల క
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను మునుగోడు పట్టణానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం అందించారు.
రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు.
విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనకై నిరంతర పోరు సాగించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగ శనివారం న�
నల్లగొండ జిల్లా మునుగోడు బీజేపీ మండలాధ్యక్షుడిగా చొల్లేడు గ్రామానికి చెందిన పెంబల్ల జానయ్య రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో, ప్రతి బూతు స్థాయిలో బ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశంలో జనగణనతో పాటు కుల గణన చేపట్టనుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధాని నరేంద
క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. గురువారం మునుగోడులో గల అధికారిక క్యాంప్ కార్యాలయంలో క్షయ వ్యాధికి సంబంధించిన పోస్టర్లను ఆవ�
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మునుగోడు కేంద్రంలో మే డే (May Day) ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీపీఐ అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, మిల్లు హమాలీ కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం, మార్కెట్, సెంట్రింగ