బడిబాట ముందుస్తు కార్యక్రమంలో భాగంగా మన ఊరి బడిలోనే మన పిల్లలను చేర్పించండి-ప్రైవేట్ పాఠశాలల ఫీజులు భారం తగ్గించుకోండి అనే నినాదంతో మునుగోడు మండలం పలివెల గ్రామంలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహిం�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అంతా కృషి చేయాలని హెచ్ఎం నర్సిరెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో బుధవారం పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించ�
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి సీడీపీ
వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజితోత్సవ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ మునుగోడు మండల కార్యదర్శి పగిల సతీశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సభకు సంబంధించిన వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ఆయన మండ�
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ముఖ్య
తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న రాగి జావా, పల్లి పట్టి, నువ్వుల లడ్డు, జొన్న లడ్డు, చిరుధాన్యాలతో లడ్డు, బెల్లంతో తయారు చేసిన పరమాన్నం, పుట్నాలు, వేరుశనగ పల్లీల పొడి, మునగాకు కారం పొడి మొదలగు పదార్థా�
ప్రచార ప్రకటనల కోసం మాత్రమే ప్రభుత్వం పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేం�
నమ్ముకున్న ఆశయం కోసం తుది వరకు పోరాడిన యోధుడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు. బుధవారం నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కేంద్�
కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై రూ.50, డీజిల్, పెట్రోల్పై రూ.2 పెంచడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో బుధవారం సీపీఐ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేక పౌరులను నిర్బంధాల పాలుచేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని బీజేపీ నల్లగొండ జ
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రులు, మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. ఈ మేరకు �