CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు చైతన్యాన్ని చూపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజా ఆశ్వీరాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
CM KCR | గతంలో ఫ్లోరైడ్తో నడుములు వంగిపోతే పట్టించుకోనోడు.. నేడు నన్ను ఛాలెంజ్ చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా మునుగోడులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. కారు గుర్త�
| బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వంద సీట్లే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. మునుగోడు బీఆర్ఎస్ అభ్యర�
మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 15న హుస్నాబాద్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ (CM KCR) 18వ తేదీవరకు ఏడు సభల్�
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామానా చేస్తూ పార్టీ అధిష్ఠానానికి లేఖరాశారు.
కాంగ్రెస్తో పొత్తులో భాగంగా నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గాన్ని సీపీఐకే కేటాయించాలని, లేదంటే కాంగ్రెస్తో స్నేహపూర్వక పోటీకి సిద్ధమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం సీపీఐలో చిచ్చురేపుతున్నది. పొత్తులో భాగంగా ఆది నుంచీ మునుగోడును ఆ పార్టీ బలంగా కోరుతున్నది. బీఆర్ఎస్తో చర్చల సమయంలోనూ, తాజాగా కాంగ్రెస్ పొత్తులోనూ మునుగోడును సీపీఐకి
Minister Jagadish Reddy | మునుగోడులు పదినెలల కాలంలో రూ.500కోట్ల పనులు జరిగాయని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూరులో ఆర్డీవో ఆఫీస్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు కార్యక్రమంలో మాట్లాడారు.
Munugode | మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఇటీవల నియోజకవర్గంలోని మండలాలకు కొత్త అధ్యక్షుల నియామకం జరిగింది. దీంతో ఒక వర్గం నేతలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయ�
Minister Jagadish Reddy | నల్లగొండ : మునుగోడు( Munugode ) నియోజకవర్గ పరిధిలో మొదలు పెట్టిన నీటి పారుదల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన భూసేకరణలో అలస�
రెండో విడుత గొర్రెల పంపిణీ పథకం కింద పైలట్ ప్రాజెక్టులో భాగంగా మునుగోడు నియోజక వర్గంలోని మండలాల లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు డీడీలు కట్టిన వారికి వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని ప్రభుత్వం
Minister KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి గురువారం హుజుర్నగర్, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ
minister ktr | నల్లగొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన వాగ్ధాలన్నీ ఏడాదిలో నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. రాబోయే ఆరేడు నెలల్లో ఆర్అండ్బీ, పీఆర్, మున్సిప
Minister KTR | మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్తోపాటు