Errabelli Dayakar rao | మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి
Kunamneni Sambashiva rao | మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు, ఎవరి వల్ల వచ్చిందో అందరికీ తెలుసు.. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు బీజేపీకి చెంప దెబ్బ వంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
MLC Kavitha | ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉంటారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక్కటే ఇందుకు నిదర్శనం అని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్
Abhilasha godishala | మునుగోడు గెలుపుతో 2023లో టీఆర్ఎస్ హాట్రిక్ విజయం ముందే ఖారరైందని ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. ఉపన్నికలో అఖండ విజయం సాధించిన కూసుకుంట్ల
Satyavathi Rathod | ఉపఎన్నికల్లో విజయం ద్వారా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్పై తమకున్న అభిమానాన్ని మరోసారి చాటారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని
Munugode by poll results | మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఆదినుంచి టీఆర్ఎస్ ఆధిక్యంలోనే కొనసాగుతున్నది. తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Munugode by poll results | మునుగోడులో స్పష్టమైన ఆధిక్యం దిశగా టీఆర్ఎస్ పయణిస్తున్నది. మొదటి రౌండ్లోనే ఆధిక్యం ప్రదర్శించిన గులాబీ పార్టీ.. రౌండ్ రౌండ్కు తన మెజార్టీని పెంచుకుంటూ పోతున్నది.
ఉప ఎన్నిక పోటీలో 47మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఉదయం 5:30గంటలకే కౌంటింగ్ సిబ్బంది కేంద్ర�
మునుగోడు ఉప పోరులో మొత్తం 93.13 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2,41,805 ఓటర్లు ఉండగా 2,25,192 ఓట్లు పోలయ్యాయి.
Munugode bypoll | మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.
Munugode bypoll | మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉపఎన్నిక పోలింగ్కు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రమైన చండూరులోని డాన్బోస్కో కాలేజీకి సిబ్బంది చేరుకున్నారు.