Satyavathi Rathod | ఉపఎన్నికల్లో విజయం ద్వారా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్పై తమకున్న అభిమానాన్ని మరోసారి చాటారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని
Munugode by poll results | మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఆదినుంచి టీఆర్ఎస్ ఆధిక్యంలోనే కొనసాగుతున్నది. తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Munugode by poll results | మునుగోడులో స్పష్టమైన ఆధిక్యం దిశగా టీఆర్ఎస్ పయణిస్తున్నది. మొదటి రౌండ్లోనే ఆధిక్యం ప్రదర్శించిన గులాబీ పార్టీ.. రౌండ్ రౌండ్కు తన మెజార్టీని పెంచుకుంటూ పోతున్నది.
ఉప ఎన్నిక పోటీలో 47మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఉదయం 5:30గంటలకే కౌంటింగ్ సిబ్బంది కేంద్ర�
మునుగోడు ఉప పోరులో మొత్తం 93.13 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2,41,805 ఓటర్లు ఉండగా 2,25,192 ఓట్లు పోలయ్యాయి.
Munugode bypoll | మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.
Munugode bypoll | మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉపఎన్నిక పోలింగ్కు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రమైన చండూరులోని డాన్బోస్కో కాలేజీకి సిబ్బంది చేరుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే బీజేపీ కుట్రలు, కుయుక్తులకు తెర లేపిందని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెలలో బీజేపీ గూండాల దాడిపై తీవ్రం�
Minister KTR | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మానవత్వానికి చిరునామా. ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆదుకునే మనస్తత్వం ఆయన సొంతం. కష్టాల్లో అండగా నిలిచి, నేనున్నాను అని మానసిక
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 25 రోజుల పాటు ఆయా పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. రోడ్ షోలు, ర్యాలీలతో మునుగోడు సందడిగా
Minister Harish rao | కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇద్దరు నేతలవి నకిలీ మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. వాళ్లు మాట్లాడే మాటలు.. గల్లీ రాజకీయ
Koushik reddy | మోడీ, బోడి, ఈడీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారు. ఎన్ని కోట్లు డబ్బులు పంచినా తెలంగాణ ప్రజల