మునుగోడు గడ్డపై టీఆర్ఎస్ గెలువడం, గులాబీ జెండా ఎగురడం ఖాయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించడం తథ్యమని తేల్చిచెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు ఖాయమైనట్లేనని, భారీ మెజారిటీతో పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలునిచ్చార
యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ర్టానికి నూతన పరిశ్రమలు తీసుకొస్తున్నామని.. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే �
PUC Chairman|దండుమల్కాపూర్ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నానని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, దండుమల్కాపూర్ టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు.
Minister KTR | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర�
Talasani Srinivas yadav | మునుగోడు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని
మునుగోడు ఉపఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు పంచి అక్రమంగా గెలువాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. వారం కిందట మునుగోడు వద్ద భారీగా నగదు పట్టబడగా, శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ శివారులో నిర్వహించిన తనిఖీల్లో కో�
మునుగోడు ఉప ఎన్నికను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని సీఎం కేసీఆర్ ఇన్చార్జి గ్రామం లెంకలపల్లిలో నాయకులు, కార్యకర్తలతో కల�
మోసాల రాజగోపాల్రెడ్డి మునుగోడులో మునగడం ఖాయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. నమ్మి ఓటేసిన నియోజకవర్గ ప్రజలను తన కాంట్రాక్టుల కోసం మోసం చేసిన ఆయనకు తగిన బుద్ధి చెప్పేందుకు ఇక్కడి ప్�
Errabelli dayakar rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైరయ్యారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మునుగోడుకు వచ్చి పచ్చి అబద్ధాలు
Balka Suman | మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని ఓడించడం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోట ప్రజలు ఆయనను నిలదీస్తున్నారని చెప్పారు.
Minister Srinivas goud| తెలంగాణ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, నిధుల కేటాయింపులో తీవ్రమైన వివక్ష కనబరుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.