CM KCR Public Meeting | బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వంద సీట్లే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ నేడు(గురువారం) మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రచారం చేయనున్నారు