KTR | ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జాబ్ క్యాలెండర్పై దృష్టి పెడుతామని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్�
వచ్చే పదిహేను రోజుల్లో చాలా కుట్రలు జరగబోతున్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) హెచ్చరించారు. కాళేశ్వరం మునిగిపోతుందని ఒకాయన, బ్యారేజీ కొట్టుకుపోయిందని మరొకాయన అంటాడని విమర్శించారు.
కాంగ్రెస్లో ఉన్నది కార్పొరేట్లు, బ్రోకర్లేనని ఆ పార్టీ మునుగోడు ఇంచార్జి పాల్వాయి స్రవంతి ఆరోపించారు. పార్టీలో నాటి విలువలు, విధానాలు లేవని విమర్శించారు. ఓడిన వ్యక్తికి టికెట్ ఇచ్చి తనను అమానించారని �
నల్లగొండ జిల్లా మునుగోడు (Munugode) నియోజకవర్గంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి (Palvai Sravanthi) ఆ పార్�
Munugode | కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఏలుబడిలో మునుగోడు నియోజకవర్గం తీవ్ర అన్యాయానికి గురయ్యింది. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. ఫ్లోరైడ్ బారిన పడి ఇక్కడి ప్రజల నడుము�
ఏదీ... మళ్లీ ఒకసారి చెప్పు....మేము రమ్మంటేనే తిరిగి కాంగ్రెస్లోకి వచ్చావా? అని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కార్యకర్తలు నిలదీసినంత పని చేసారు. అసలు ఎవన్ని అడిగి బీజేపీలోకి
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు చైతన్యాన్ని చూపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజా ఆశ్వీరాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
CM KCR | గతంలో ఫ్లోరైడ్తో నడుములు వంగిపోతే పట్టించుకోనోడు.. నేడు నన్ను ఛాలెంజ్ చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా మునుగోడులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. కారు గుర్త�
| బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వంద సీట్లే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. మునుగోడు బీఆర్ఎస్ అభ్యర�
మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 15న హుస్నాబాద్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ (CM KCR) 18వ తేదీవరకు ఏడు సభల్�
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామానా చేస్తూ పార్టీ అధిష్ఠానానికి లేఖరాశారు.
కాంగ్రెస్తో పొత్తులో భాగంగా నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గాన్ని సీపీఐకే కేటాయించాలని, లేదంటే కాంగ్రెస్తో స్నేహపూర్వక పోటీకి సిద్ధమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం సీపీఐలో చిచ్చురేపుతున్నది. పొత్తులో భాగంగా ఆది నుంచీ మునుగోడును ఆ పార్టీ బలంగా కోరుతున్నది. బీఆర్ఎస్తో చర్చల సమయంలోనూ, తాజాగా కాంగ్రెస్ పొత్తులోనూ మునుగోడును సీపీఐకి