మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సర్పంచ్ పాలకూరి రమాదేవి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..
మునుగోడు మండల పురోహితులు ఉప్పల అభిలాష్ శర్మ, కార్తీక్ శర్మకు హైదరాబాద్ అభినయ కళాక్షేత్రం వారు ఆదివారం ప్రతిష్టాత్మక నంది అవార్డు ప్రదానం చేసి "పురోహిత రత్న" బిరుదుతో ఘనంగా సత్కరించారు.
2026-27 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లపై లెక్చలర్ల బృందం ఈ నెల 5వ తేదీ నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. అందులో భాగంగా..
మునుగోడులో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు హిందూ వాహిని ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ ఇరుగు రవి కుమార్, సర్పంచ్ పాలకూరి రమాదేవి..
ప్రతి రోజు సాయంత్రం 6 గంటల తర్వాతే వైన్ షాపుల పర్మిట్ రూమ్ల్లోకి అనుమతి ఇవ్వాలని, ఆ లోపు ఎట్టి పరిస్థితుల్లో పర్మిట్ రూమ్ల్లోకి అనుమతించ వద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రె
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు తీర్పార్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం సిపిఐ మునుగోడు మండల కార్యవర్గ సమా�
Komatireddy Raj Gopal Reddy | ‘తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి! నాకు ఎవరూ పోటీకాదు..2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నయి.. నేను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించను. నన్ను అన్నవాళ్లనే నేను అంటున్నా.. పదిన్నరేండ్లపాటు నేనే సీఎంగా ఉంటా�
పౌష్టికాహారం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ పంచాయతీల సర్పంచులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో..
లెవీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మునుగోడులోని మురళి మనోహర్ రైస్ మిల్లుకు నోటీసు అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, వి. బి జి-రామ్ జి చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం ఉపసంహరించుకోవాలని..
మునుగోడు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ పాలకూరి రమాదేవి అధ్యక్షతన మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. సమాచారం అందించినా గ్రామ సభకు మండల అధికారులు గైర్హాజరయ్యారు. దీనిపై పాలకవర్గం, ప్రజలు..
కస్టమ్ మిల్లింగ్ రైస్ (లెవీ)ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ మిల్లర్లకు స్పష్టం చేశారు. మంగళవారం మునుగోడులో..
మునుగోడు ప్రాచీన శివరామ ఆలయం అర్చక బృందం, శివ శక్తి పీఠం సభ్యులకు తమిళనాడులోని తిరుకోవిలురులో విశ్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ ఆధ్యాత్మిక జ్యోతిష్య సదస్సులో..
మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడెంలో గల మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలను సోమవారం ఉదయం సర్పంచ్ పాలకూరి రమాదేవి వార్డు సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులను సమస్యలు అడిగి తెలుసుకు