లబ్ధిదారులకు రేషన్ బదులు డబ్బులు ఇవ్వడం అక్రమం, నేరం అని ప్రజా పంపిణీని ప్రహసనo చేసే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ హ�
ఎన్నికల సమయంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ నుండి మునుగోడు మండలానికి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తానని, సొంత డబ్బులతోనే పనులు చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు ఆ పన�
రేషన్ బియ్యంను కిరాణా దుకాణదారులు కొనడం, అమ్మడం నేరం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ అన్నారు. గురువారం మునుగోడులో పలు కిరాణా దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.
బహుజనుల ఆత్మగౌరవం కోసం, పీడిత పక్షాల కోసం జీవితాంతం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని మాజీ ఎంపీపీ పోలగోని సత్యంగౌడ్, మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి అన్నారు.
ధరిత్రి రక్షణ బాధ్యత మనందరిది అని అటవీ శాఖ డివిజనల్ నల్లగొండ అధికారి వై.శ్రీనివాస్ అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో ధరిత్రి దినోత్సవ సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా�
సాగునీరు అందక రానున్న రోజుల్లో మునుగోడు ఎడారిగా మారనుందని మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం చండూరులో సాగునీటి ప్రాజెక్టు మీద ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చా �
గ్యాస్ కు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసుల నమోదు తథ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం మునుగోడులో..
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తీన్మార్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్�
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ కాల్వలు పూర్తి చేసి సాగునీరు అందించాలని అలాగే మునుగోడు మండలంలోని చెరువులు నింపి తమ పంట పొలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు..
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తూ సోమవారం మునుగోడు మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ
Raj Gopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్లో కలవరపెడుతున్నది. కొంతకాలంగా మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న ఆయన.. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీక్రెట్ డిన్నర్
మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001- 02 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు పాఠశాలపై ఉన్న మమకారంతో బుధవారం బీరువా అందజేశారు. అలాగే 2025 - 26 సంవత్సరంలో..
మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యా నిర్విఘ్న ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల�
Munugode | నల్గొండ జిల్లా మండలంలో మీసేవ ఆధార్ నమోదు కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య మునుగోడు మండల కమిటీ నాయకులు ఆరోపించారు.