బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ కాల్వలు పూర్తి చేసి సాగునీరు అందించాలని అలాగే మునుగోడు మండలంలోని చెరువులు నింపి తమ పంట పొలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు..
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తూ సోమవారం మునుగోడు మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ
Raj Gopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్లో కలవరపెడుతున్నది. కొంతకాలంగా మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న ఆయన.. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీక్రెట్ డిన్నర్
మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001- 02 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు పాఠశాలపై ఉన్న మమకారంతో బుధవారం బీరువా అందజేశారు. అలాగే 2025 - 26 సంవత్సరంలో..
మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యా నిర్విఘ్న ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల�
Munugode | నల్గొండ జిల్లా మండలంలో మీసేవ ఆధార్ నమోదు కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య మునుగోడు మండల కమిటీ నాయకులు ఆరోపించారు.
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మహబూబ్నగర్ జిల్లాకు 1.5 టీఎంసీ నీరు, అలాగే నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి 0.5 టీఎంసీ నీరు అందించాలని మొదట ప్రణాళిక రూపొందించబడింది. ఈ నీరు మునుగోడు ప�
మహిళలతోనే సమాజ అభివృద్ధి అని మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సర్పంచ్ పాలకూరి రమాదేవి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..
మునుగోడు మండల పురోహితులు ఉప్పల అభిలాష్ శర్మ, కార్తీక్ శర్మకు హైదరాబాద్ అభినయ కళాక్షేత్రం వారు ఆదివారం ప్రతిష్టాత్మక నంది అవార్డు ప్రదానం చేసి "పురోహిత రత్న" బిరుదుతో ఘనంగా సత్కరించారు.
2026-27 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లపై లెక్చలర్ల బృందం ఈ నెల 5వ తేదీ నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. అందులో భాగంగా..
మునుగోడులో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు హిందూ వాహిని ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ ఇరుగు రవి కుమార్, సర్పంచ్ పాలకూరి రమాదేవి..
ప్రతి రోజు సాయంత్రం 6 గంటల తర్వాతే వైన్ షాపుల పర్మిట్ రూమ్ల్లోకి అనుమతి ఇవ్వాలని, ఆ లోపు ఎట్టి పరిస్థితుల్లో పర్మిట్ రూమ్ల్లోకి అనుమతించ వద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రె
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు తీర్పార్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం సిపిఐ మునుగోడు మండల కార్యవర్గ సమా�