రైతులు పంటల సాగులో మెళకువలు సాధిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. మంగళవారం మునుగోడు రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం వ్యవసాయ శాఖ �
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మునుగోడు మండల కేంద్రంలో సోమవారం ఆ పార్టీ మండలాధ్యక్షుడు మందుల సత్యం అధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండాను
మునుగోడు మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో దళిత ఎస్సీ మహిళా సర్పంచ్ సింగపంగా లక్ష్మమ్మపై కుల వివక్షత పేరుతో, అంటరానివారిగా అవమానిస్తూ గ్రామంలోని ఒక వర్గం అధికార బలంతో పెత్తందారి పోకడలు పోతూ సర్పంచ్
మునుగోడు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పాలకూరి రమాదేవి శుక్రవారం ఉదయం సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ఇబ్బందులను రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎందుకు నిర్లక్ష్యం వహి�
మునుగోడు మండల కేంద్రానికి చెందిన గుంటోజు నాగలక్ష్మి ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ సాధించింది. గుంటోజు వెంకటాచారి, పద్మ దంపతుల మూడో కుమార్తె నాగలక్ష్మి ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చ
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను రైతులు సద్వినియోగ పరచుకోవాలని, తద్వారా మిల్లులకు నాణ్యతతో కూడిన ధాన్యం చేరుతుందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు.
మునుగోడు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తె�
లబ్ధిదారులకు రేషన్ బదులు డబ్బులు ఇవ్వడం అక్రమం, నేరం అని ప్రజా పంపిణీని ప్రహసనo చేసే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ హ�
ఎన్నికల సమయంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ నుండి మునుగోడు మండలానికి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తానని, సొంత డబ్బులతోనే పనులు చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు ఆ పన�
రేషన్ బియ్యంను కిరాణా దుకాణదారులు కొనడం, అమ్మడం నేరం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ అన్నారు. గురువారం మునుగోడులో పలు కిరాణా దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.
బహుజనుల ఆత్మగౌరవం కోసం, పీడిత పక్షాల కోసం జీవితాంతం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని మాజీ ఎంపీపీ పోలగోని సత్యంగౌడ్, మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి అన్నారు.
ధరిత్రి రక్షణ బాధ్యత మనందరిది అని అటవీ శాఖ డివిజనల్ నల్లగొండ అధికారి వై.శ్రీనివాస్ అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో ధరిత్రి దినోత్సవ సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా�
సాగునీరు అందక రానున్న రోజుల్లో మునుగోడు ఎడారిగా మారనుందని మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం చండూరులో సాగునీటి ప్రాజెక్టు మీద ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చా �
గ్యాస్ కు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసుల నమోదు తథ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం మునుగోడులో..