ప్రమాదంలో చనిపోయిన గొర్రెల కాపరుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని గొర్రెలు-మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మునుగోడు మండల కే�
మునుగోడు మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసి మునుగోడు అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన శ�
మునుగోడు మండలంలోని ఇప్పర్తి, కిష్టాపురం గ్రామాల మధ్యన నిర్మిస్తున్న చెక్ డ్యామ్ ఎత్తు పెంచాలని కోరుతూ గురువారం ఆ గ్రామాల రైతులు, పలు పార్టీల నాయకులు ధర్నా చేపట్టారు.
మునుగోడు మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని ప్రజా సంఘా
మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని చండూరు ఆర్డీఓ శ్రీదేవి గురువారం సందర్శించారు. యూరియా నిల్వ, పంపిణీ వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు, వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ.4 వేలకు పెంచాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగ�
మునుగోడు మండల కేంద్రంలో డీపీఓ వెంకటయ్య మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్ధులను మెనూ అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు రికార్�
దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తాసీల్దార్ కార్యాలయం ముందు దివ్యాంగులు, పెన్షదారులు నిరసన తెలిపారు. తాసీల్దార్ నరేశ్కు వినతిపత్రం
తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పు కణిక చాకలి ఐలమ్మ అని రజక సంఘం మునుగోడు మండల అధ్యక్షుడు బాతరాజు సత్తయ్య అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి ఐలమ్మ వర్ధంతిని మునుగ�
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన మహోత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈ నెల 10 చాకలి ఐలమ్మ వర్ధంతి నుండి 17 వరకు జరిగే వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఎం నల్లగొండ జ�
లయన్స్ క్లబ్ ఆఫ్ మునుగోడు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను గురువారం మునుగోడు జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు మునుగోడు ఎంపీడీఓ యుగంధర్ రెడ్�
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు భోజనం అందించాలని నల్లగొండ డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. మంగళవారం మునుగోడు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశార�