‘రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన. ఇక నాకు చాలు’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావ
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ మునుగోడు మండల కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏ�
Kusukuntla Prabhakar Reddy | మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తమ లక్ష్యం అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి వల్
Komatireddy Raj Gopal Reddy | ‘తుంగతుర్తిలో ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించాను. నా పిలుపు మేరకు మందుల సామేల్ను ఎమ్మెల్యేగా గెలిచిపించిన కార్యకర్తలు, అభిమానులకు క్షమాపణలు కోరుతున్నా’ అని మునుగోడు ఎమ్మెల
Mandula Samuel | ‘దళిత ఎమ్మెల్యేలపై వేలెత్తి చూపే నువ్వు ముందు నీ మునుగోడు మురికిని కడుక్కో.. మునుగోడులో అభివృద్ధి జరుగలేదని నాకు కూడా రిపోర్ట్ వచ్చింది. దీనిపై రాజగోపాల్రెడ్డి సమాధానం చెప్పాలి’ అని మునుగోడు ఎమ
Komatireddy Raj Gopal Reddy | మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తాను అన్నదమ్ములం అయినప్పటికీ ఒకే కుటుంబం కాదని, ఇద్దరివి వేర్వేరు కుటుంబాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర పాలకులు కార్మిక వ్యతిరేక విధానాలు ఆవలంభించడం వల్ల మారిన కార్మిక చట్టాల నేపథ్యంలో శ్రమ దోపిడీ పెరుగుతుందని ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మ
Komatireddy Raj Gopal Reddy | సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు, నూతన కార్యవర�
మునుగోడు మండల పరిధిలోని గుండ్లోరిగూడెం గ్రామంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తమపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, గ్రామస్తులను తప్పుదోవ పట్టించడానికి కొంతమంది చేస్తున్న ప్రచారాలను నమ్మవద్�
బండి సంజయ్ కొడుకును కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని, అందుకే బండి నిత్యం కాంగ్రెస్క
రైతులు పంటల సాగులో మెళకువలు సాధిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. మంగళవారం మునుగోడు రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం వ్యవసాయ శాఖ �
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మునుగోడు మండల కేంద్రంలో సోమవారం ఆ పార్టీ మండలాధ్యక్షుడు మందుల సత్యం అధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండాను
మునుగోడు మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో దళిత ఎస్సీ మహిళా సర్పంచ్ సింగపంగా లక్ష్మమ్మపై కుల వివక్షత పేరుతో, అంటరానివారిగా అవమానిస్తూ గ్రామంలోని ఒక వర్గం అధికార బలంతో పెత్తందారి పోకడలు పోతూ సర్పంచ్
మునుగోడు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పాలకూరి రమాదేవి శుక్రవారం ఉదయం సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ఇబ్బందులను రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎందుకు నిర్లక్ష్యం వహి�
మునుగోడు మండల కేంద్రానికి చెందిన గుంటోజు నాగలక్ష్మి ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ సాధించింది. గుంటోజు వెంకటాచారి, పద్మ దంపతుల మూడో కుమార్తె నాగలక్ష్మి ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చ