మునుగోడు మండలంలోని పలివెల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయులు లేకపోవడం అత్యంత బాధాకరమని అఖిల భారత విద్యార్థి సంఘం (AISF) మండలాధ్యక్షుడు గోపగోని ఉదయ్ అన్నారు. మంగళవారం ఆయ�
రాష్ట్రం మొత్తం ఒకే మద్యం పాలసీ అమలులో ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా మునుగోడులో మాత్రం ఆ పాలసీ అమలు కావడంలేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కో మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన రూల్సే పాటిస్తామని ఎక్సైజ్�
రాష్ట్రం మొత్తం ఒకే మద్యం పాలసీ అమలు కావాల్సి ఉండగా మునుగోడులో మాత్రం ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చెప్పిన రూల్స్ పాటిస్తున్నారు.
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మునుగోడు సర్పంచ్ రమాదేవి అన్నారు. అశ్రీత స్వచ్చంధ సంస్థ-జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతో బాల్య వివాహల నిర్మూలన �
కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు కోడ్లను వెంటనే విరమించుకోవాలని సిఐటియు మునుగోడు మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న చేపట్టనున్న దేశవ
మునుగోడు అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రీబాయి పూలే 195వ జయంతి ఉత్సవాన్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి పూలే చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్�
మునుగోడు గ్రామ పంచాయతీ కార్యాలయం సమావేశ మందిరంలో సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ అధ్యక్షతన బుధవారం మొదటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా..
మునుగోడు మండల కేంద్రానికి చెందిన నడింపల్లి శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి తన పరిస్థితిని వివరించడం జరిగింది.
మునుగోడు వాసి, జ్యోతిష్యశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మునగాల యాదగిరి ఆచార్యులును మునుగోడు పట్టణ 3 వార్డు మెంబర్ పందుల ప్రియాంక లింగస్వామి సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
వేళ ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న వర్గాల ఆత్మగౌరవ ప్రతీక మనుస్మృతి దహనం అని మాల మహానాడు నాయకులు పెరుమాళ్ల ప్రమోద్ కుమార్, బొల్లు సైదులు అన్నారు. మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మనుస్మృతి ప�
మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ పాలకవర్గంతో కలిసి ప్రాచీన శివరామ ఆలయంలో పూజలు నిర్వహించి, చౌరస్తాలోని..
గ్రామ పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీలో భాగంగా దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగా మెటీరియల్ను పంపించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల సిబ్బందికి సూచించారు. బుధవారం మునుగోడు �