ఉన్న ఇల్లుని కూతురు పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి తమను పట్టించుకోవడం లేదని, తన ఇల్లు తనకే ఇప్పించాలని కోరుతూ కొడుకుపై ఆర్డీఓ ఆర్డర్ తెచ్చుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో చోటుచే
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతున్నట్లు ఇటీవలి పరిణామాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కేబినెట్లో స్థానం ఆశించిన రాజగోపాల్రెడ్డికి ఇటీవల జర�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి, గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతుందని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేం�
మునుగోడు మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన మహాసభలో మండల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పెరుమాళ్ల రాజు, బుడిగపాక లింగస్వామి ని ఏకగ్రీవంగ�
రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను అమలు చేసి ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. రేపటి సెక్రటేర
కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని, ప్రధాని మోదీ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం జయప్రదం చేయాలని సీఐటీయూ జిల
కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఉప సంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ జులై 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ నల్లగొండ జ�
మునుగోడు మండల కేంద్రంలోని 2, 3 అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సీడీపీఓ లావణ్యకుమారి ఆధ్వర్యంలో చిన్నారులు అంగన్వాడీ బడిలో చేరా�
పట్టా పాసుబుక్ ఉన్న రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మునుగోడు మండల ఏఓ పద్మజ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో గల రైతు వేదికలో ఫార్మర్ రిజిస్టర్�
మాజీ ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి 8వ వర్ధంతిని మునుగోడులో బీఆర్ఎస్ నేతలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మాధురితో కలిసి రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చే
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా మొదటి దశలో అర్హులైన లబ్ధిదారులకు గురువ�