రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మునుగోడు మండల వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని రైతువేదిక నందు విత్తన డీలర్లుకు సమావ
మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం మార్నింగ్ వాక్ చేసుకుంటూ పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యే మండలంలోని పులిపలుపుల గ్�
మన కష్టం మనం చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవించేదే వ్యసాయమని, సాగులో ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ రైతులు అధిక దిగుబడులు పొందాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
మునుగోడు మండలం రావిగూడెం గ్రామంలో పంట మార్పిడి, సేంద్రీయ వ్యవసాయ సాగు విధానంపై శుక్రవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓ పద్మజ మాట్లాడుతూ.. పంట మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం చేసినట్�
భారత కమ్యూనిస్టు పార్టీ మునుగోడు మండల 15వ మహాసభ సింగారం గ్రామంలో గురువారం ఘనంగా జరిగింది. ఈ మహాసభలో మండలంలోని వివిధ సమస్యలపై చర్చించి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉద్యాన శాఖ మునుగోడు ఆధ్వర్యంలో ఉద్యాన పంటలు - సాగు యాజమాన్యంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జూన్ 3వ తేదీన మునుగోడు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్నట్లు హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ గ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మునుగోడు మండలం సింగారం గ్రామంలో సీపీఐ 15వ మండల మహాసభ ఉప్పునూతల రమే
మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలో కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ఎంపీడీఓ విజయభాస్కర్ గురువారం పరిశీలించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించ
మునుగోడు మండల ఇన్చార్జి ఎంపీడీఓ విజయ్ భాస్కర్ వివిధ గ్రామాల కార్యదర్శుల మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన సామాజిక కార్యదర్శుల మీద కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోలుగురి
నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో గుండ్లోరిగూడెం గ్రామంలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి వెనకడుగు వేస్తున్నారు. గృహ విస్తీర్ణం 600 చదరవు అడుగులకు పరిమితం చేయడం, దీనికి తోడు సిమెంట్, ఇసుక, �
ఎన్నికల ముందు ఇచ్చినా హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గురజా రామచంద్రం అన్నారు. ఈ నెల 29న మునుగోడు మండలం స�
పంచాయతీ కార్యదర్శుల పనితీరును బట్టి గ్రామాల అభివృద్ధి ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులోని అధికారిక క్యాంప్ కార్యాలయంలో మండలంలోని గ్రామాల అభివృద్ధి, పంచాయత
నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని సన్న, చిన్న కారు రైతులు పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ విజయభాస్కర్ అన్నారు. ఇందుకు సబంధించిన వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు.