ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు తీర్పార్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం సిపిఐ మునుగోడు మండల కార్యవర్గ సమా�
Komatireddy Raj Gopal Reddy | ‘తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి! నాకు ఎవరూ పోటీకాదు..2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నయి.. నేను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించను. నన్ను అన్నవాళ్లనే నేను అంటున్నా.. పదిన్నరేండ్లపాటు నేనే సీఎంగా ఉంటా�
పౌష్టికాహారం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ పంచాయతీల సర్పంచులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో..
లెవీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మునుగోడులోని మురళి మనోహర్ రైస్ మిల్లుకు నోటీసు అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, వి. బి జి-రామ్ జి చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం ఉపసంహరించుకోవాలని..
మునుగోడు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ పాలకూరి రమాదేవి అధ్యక్షతన మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. సమాచారం అందించినా గ్రామ సభకు మండల అధికారులు గైర్హాజరయ్యారు. దీనిపై పాలకవర్గం, ప్రజలు..
కస్టమ్ మిల్లింగ్ రైస్ (లెవీ)ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ మిల్లర్లకు స్పష్టం చేశారు. మంగళవారం మునుగోడులో..
మునుగోడు ప్రాచీన శివరామ ఆలయం అర్చక బృందం, శివ శక్తి పీఠం సభ్యులకు తమిళనాడులోని తిరుకోవిలురులో విశ్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ ఆధ్యాత్మిక జ్యోతిష్య సదస్సులో..
మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడెంలో గల మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలను సోమవారం ఉదయం సర్పంచ్ పాలకూరి రమాదేవి వార్డు సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులను సమస్యలు అడిగి తెలుసుకు
మునుగోడు మండలంలోని పలివెల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయులు లేకపోవడం అత్యంత బాధాకరమని అఖిల భారత విద్యార్థి సంఘం (AISF) మండలాధ్యక్షుడు గోపగోని ఉదయ్ అన్నారు. మంగళవారం ఆయ�
రాష్ట్రం మొత్తం ఒకే మద్యం పాలసీ అమలులో ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా మునుగోడులో మాత్రం ఆ పాలసీ అమలు కావడంలేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కో మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన రూల్సే పాటిస్తామని ఎక్సైజ్�
రాష్ట్రం మొత్తం ఒకే మద్యం పాలసీ అమలు కావాల్సి ఉండగా మునుగోడులో మాత్రం ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చెప్పిన రూల్స్ పాటిస్తున్నారు.
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మునుగోడు సర్పంచ్ రమాదేవి అన్నారు. అశ్రీత స్వచ్చంధ సంస్థ-జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతో బాల్య వివాహల నిర్మూలన �
కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు కోడ్లను వెంటనే విరమించుకోవాలని సిఐటియు మునుగోడు మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న చేపట్టనున్న దేశవ