నల్లగొండ జిల్లా మునుగోడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డికి వారం రోజుల క్రితం మోకాలి శస్త్ర చికిత్స జరిగింది. విషయం తెలిసిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మంగళవారం మునుగోడు పట్టణంలోని ఆయన ని
డీలర్లు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని నల్లగొండ జిల్లా మునుగోడు వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. సోమవారం మండలంలోని ఎరువుల దుకాణాల డీలర్లకు మునుగోడు రైతువేదిక నందు సమావ
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామానికి చెందిన కోట్ల వసుమతికి సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన రూ.30,500 చెక్కును గ్రామ పెద్దలు సోమవారం అందజేశారు.
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని చండూరు ఆర్డీఓ, మునుగోడు ఇన్చార్జి తాసీల్దార్, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి శు�
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు గుర్తుగా వేసిన శిలాఫలకాలను కాంగ్రెస్ నాయకులు తొలగిస్తున్నారని, ఇది రాజకీయ కక్షసాధింపు తప్ప మరేమీ కాదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్�
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో గల అతి పురాతన శివాలయమైన శ్రీశ్రీశ్రీ కేదారేశ్వర స్వామి వారి దేవస్థాన తృతీయ బ్రహ్మోత్సవాలు రేపటి (గురువారం) నుండి ప్రాంరభం కానున్నాయి. ఈ 8, 9,10 తేదీల్లో �
అర్హులైన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురుజ రామచంద్రం అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో గల సీపీఐ కార్యాలయంలో జ�
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన పేదింటి క్రీడాకారుడు గుత్తి శివకుమార్ తండ్రి సత్తయ్య ఇంటర్నేషనల్ బేస్ బాల్ టోర్నమెంట్కు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికయ్యాడు. పోటీల్లో పాల్గొ�
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లిన ఉపాధి హామీ కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎత్తుకున్న లారీలకు ప్రత్యేకమైన సీరియల్ నంబరు కేటాయించాలని కోరుతూ మునుగోడు మండలం లారీ అసోసియేషన్ సభ్యులు మంగళవారం తాసీల్దార్కు వినతిప
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన పేదింటి విద్యా కుసుమం దుబ్బసాయి శ్రీ వర్షిత్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలో వృత్తి విద్య కోర్సు (ఎంఎల్టీ) పూర్తి చేశాడు. 991/1000 మార్కులు సాధించి ర�
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలుగూరి నరసింహ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల క
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను మునుగోడు పట్టణానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం అందించారు.