కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలతో మోదీ మెడలు వంచుతామని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బండ శ్రీశైలం, సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చినప�
2025-26 సంవత్సరానికి సంబంధించి వన మహోత్సవ కార్యక్రమంలో పెంచే నర్సరీలపై మునుగోడు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు జమస్తానపల్లి నర్సరీలో మంగళవారం అవగాహన కార్యక్�
గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలపై తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అధికారులు వేధింపులు ఆపాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోలుగూరి నర్సింహ అన్న�
మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో చెరువు మట్టి దందా నడుస్తున్నది. కొందరు అక్రమంగా పొక్లెయిన్లు, టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారు. ఒక్కో లోడ్ మట్టికి దూరాన్ని బట్టి రూ.3వేల నుంచి రూ.5వేలు వరకు వసూలు చ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బోల్గూరి నరసింహ అన్నారు. మాదగోని నరసింహ అధ్యక్షతన సీపీఐ రత్తిపల్లి గ్రామ శాఖ మ�
మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవాస గ్రామమైన లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఎంపల్ల నరేశ్ (35) పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడితో పాటు చుదువుకున్న పదో తరగతి బ్యాచ్ స్నేహితు�
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపెల్లి వాసి వెదిరే మధుసూదన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆయన పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ రా
తడి, పొడి చెత్త సేకరణతో తయారు చేసే వర్మి కంపోస్ట్తో గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయంతో పాటు ఉపయోగాలు ఉంటాయని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, దేవరకొండ డివిజినల్ పంచాయతీ అధికారి శంకర్ నాయక్ తెలిపారు.
నల్లగొండ జిల్లా మునుగోడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డికి వారం రోజుల క్రితం మోకాలి శస్త్ర చికిత్స జరిగింది. విషయం తెలిసిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మంగళవారం మునుగోడు పట్టణంలోని ఆయన ని
డీలర్లు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని నల్లగొండ జిల్లా మునుగోడు వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. సోమవారం మండలంలోని ఎరువుల దుకాణాల డీలర్లకు మునుగోడు రైతువేదిక నందు సమావ
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామానికి చెందిన కోట్ల వసుమతికి సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన రూ.30,500 చెక్కును గ్రామ పెద్దలు సోమవారం అందజేశారు.
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని చండూరు ఆర్డీఓ, మునుగోడు ఇన్చార్జి తాసీల్దార్, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి శు�
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు గుర్తుగా వేసిన శిలాఫలకాలను కాంగ్రెస్ నాయకులు తొలగిస్తున్నారని, ఇది రాజకీయ కక్షసాధింపు తప్ప మరేమీ కాదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్�
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో గల అతి పురాతన శివాలయమైన శ్రీశ్రీశ్రీ కేదారేశ్వర స్వామి వారి దేవస్థాన తృతీయ బ్రహ్మోత్సవాలు రేపటి (గురువారం) నుండి ప్రాంరభం కానున్నాయి. ఈ 8, 9,10 తేదీల్లో �