తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రజా ఆశీర్వాద సభకు జనం భారీగా తరలిరావడంతో జగిత్యాల జనసంద్రాన్ని తలపించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్రెడ్�
నిబద్ధత గల సీనియర్ నాయకుడు, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవమున్న నాయకుడు, మాజీ మంత్రి జీవన్రెడ్డి లాంఛనంగా బీఆర్ఎస్లో చేరారు. సోమవారం జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ వేదికగా బీఆర్ఎస్ అధినే�
జగిత్యాలలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినడానికి సభా ప్రాంగణానికి లక్షమందికిపైగా ప్రజలు పోట�
జగిత్యాలలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు జాతీయ మీడియాలోనూ కవరేజీ లభించింది. ఇంగ్లిష్ ప్రధాన న్యూస్ వెబ్సైట్లు కేసీఆర్ ప్రసంగాన్ని ప్రముఖంగా ప్రచురించాయి.
జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆటంకాలు కలిగించేందుకు సర్కార్ కుట్ర పన్నింది. ఇందులో భాగంగా నిజామాబాద్ రూట్లో జాతీయ రహదారి 63పై వంతెన నిర్మాణం పేరిట రోడ్డు తవ్వేశారు.
KCR Sabha | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలలో ‘ప్రజా ఆశీర్వాద సభ’ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లలో బీఆర్ఎస్ కీలక నేతలు బిజీబిజీగా ఉన్నారు. స్థానిక నేతలు
‘కాంగ్రెసోళ్లు వచ్చి మార్పు.. మార్పు అని చెబితే ప్రజలు ఆశపడి ఓట్లేసిండ్రు. ఇప్పుడేమైంది..? కరెంటు కష్టాలు వచ్చినయి. మంచినీళ్ల కష్టాలు వచ్చినయి. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనా. ఉన్నయి బంద్ పెట్టి ప్రజలను �
పదేండ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మాయలో పడొద్దని.. ఎన్నికల్లో ప్రజలను ఆరు గ్యారెంటీలంటూ మభ్యపెట్టి.. ఉత్తమాటలు, ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్ను మరోసారి నమ్మి మోసపోకూడదని.. మాజీ మంత్రి, మహేశ్�
Song | సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులో మంగళవారం బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాడిన గోవిందా.. గోవిందా.. సాంగ్ ఆకట్టుకున్నది.
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్ శివారులో మంగళవానం నిర్వమించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. వేలాదిగా జనం తరలిరావడంతో పరిసరాలు గులాబీమయమయ్యాయి.