‘కాంగ్రెసోళ్లు వచ్చి మార్పు.. మార్పు అని చెబితే ప్రజలు ఆశపడి ఓట్లేసిండ్రు. ఇప్పుడేమైంది..? కరెంటు కష్టాలు వచ్చినయి. మంచినీళ్ల కష్టాలు వచ్చినయి. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనా. ఉన్నయి బంద్ పెట్టి ప్రజలను �
పదేండ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మాయలో పడొద్దని.. ఎన్నికల్లో ప్రజలను ఆరు గ్యారెంటీలంటూ మభ్యపెట్టి.. ఉత్తమాటలు, ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్ను మరోసారి నమ్మి మోసపోకూడదని.. మాజీ మంత్రి, మహేశ్�
Song | సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులో మంగళవారం బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాడిన గోవిందా.. గోవిందా.. సాంగ్ ఆకట్టుకున్నది.
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్ శివారులో మంగళవానం నిర్వమించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. వేలాదిగా జనం తరలిరావడంతో పరిసరాలు గులాబీమయమయ్యాయి.
తాడ్దన్పల్లి చౌరస్తాలో మంగళ వారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ను ప్రత్యేకంగా అభినందించారు. సభ ముగిసిన త�
Praja Ashirvada Sabha | పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి(Sangareddy) జిల్లా ఆందోల్(Andol) నియోజకవర్గం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ శివారులో నేడు ప్రజా అశీర్వాద సభ(Praja Ashirvada Sabha) జరగనుంది.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Gajwel, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Gajwel, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Gajwel,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Warangal, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Warangal, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Warangal,
ఆనాడు సిద్దిపేట గడ్డ.. ఈనాడు గజ్వేల్ గడ్డ తనకు అండగా నిలిచి ఇంతవాడిని చేసిందని, ఈ గడ్డను మరువలేనని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో అశేష జనాన్ని ఉద్దేశిం�
పేద ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే వరంగల్ తూర్పు నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ఘనత సీఎం కేసీ ఆర్దేనని బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. కేఎంసీ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వ
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో హైదరాబాద్కు దీటుగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం వరంగల్లోని కేఎంసీ మైదానంలో
గజ్వేల్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశ్వీరాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తన అభిమాన నేత ముఖ్యమంత్రి కే�
గజ్వేల్ దారులన్నీ సీఎం కేసీఆర్ సభతో గులాబీమయంగా మారాయి. ఎన్నికల్లో భాగంగా మంగళవారం గజ్వేల్ పట్టణంలోని ఐవోసీ పక్కనగల మైదానంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భారీ బహిరంగసభ నిర్వహించారు.