ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలతోపాటు గజ్వేల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada sabha) నిర్వహించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఒక్కరోజు మాత్ర మే గడువు మిగిలింది. మంగళవారంతో ప్రచార ఘ ట్టం ముగియనున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో క్యాంపేయిన్ స్పీడప్ అందుకున్నది. బీఆర్ఎస్ శ్రే ణులు గ్రామగామాన.. �
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ సోమవారం సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సంగారెడ్డి పట్టణంతోపాటు అన్ని మండలాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు, బీఆర్�
రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలకు జనం పోటెత్తారు. అశేష జనవాహినితో రెండు సభల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ప్రాంగణాల బయట, రోడ్లపై ను�
MLA Kale Yadaiah | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడి సాధించి..భావి తరాలు గుర్తించుకునేలా పాలిస్తున్న నేత సీఎం కేసీఆర్ అని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య(MLA Kale Yadaiah) అన్నారు. సోమవారం షాద్నగర్�
MLA Anjaiah Yadav | తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూముల ధరలు పడిపోతాయని నాడు తప్పుడు ప్రచారం చేశారు. కానీ, నేడు భూముల ధరలు ఎవరు ఊహించిన విధంగా పెరిగాయని బీఆర్ఎస్ షాద్నగర్ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్(MLA Anjaiah Yadav) అన్�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Dubbaka, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Dubbaka, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Dubbaka,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Vemulawada, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Vemulawada, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Vemulawada
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Jagtial, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Jagtial, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Jagtial,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Khanapur, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Khanapur, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Khanapur,
నేను పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డ దుబ్బాక. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానంటే దుబ్బాక పాఠశాల పెట్టిన ఆ చదువు, భిక్షనే కారణం. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉద్యమ గడ్డ దుబ్బాకలో జోష్ నింపారు. దుబ్బాకలోని దుంపలపల్లి రోడ్డులో నిర్వహించిన నియోజకవర్గ ప్రజాఆశీర్వాద సభకు హాజరై తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
జనం ప్రభంజనంలా మారింది. ఆదివారం దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఒక్కొక్కరుగా కదిలొచ్చి వేలాదిగా పోటెత్తారు. జై కేసీఆర్ అంటూ నినాదాల హోరు కొనసాగింది.