BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Jagtial, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Jagtial, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Jagtial,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Khanapur, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Khanapur, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Khanapur,
నేను పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డ దుబ్బాక. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానంటే దుబ్బాక పాఠశాల పెట్టిన ఆ చదువు, భిక్షనే కారణం. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉద్యమ గడ్డ దుబ్బాకలో జోష్ నింపారు. దుబ్బాకలోని దుంపలపల్లి రోడ్డులో నిర్వహించిన నియోజకవర్గ ప్రజాఆశీర్వాద సభకు హాజరై తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
జనం ప్రభంజనంలా మారింది. ఆదివారం దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఒక్కొక్కరుగా కదిలొచ్చి వేలాదిగా పోటెత్తారు. జై కేసీఆర్ అంటూ నినాదాల హోరు కొనసాగింది.
కత్తి ఒకరికిచ్చి మరొకరిని యుద్ధం చేయమంటే చేస్తాడా.. అందుకోసమే ప్రభాకర్రెడ్డిని గెలవాలి. దుబ్బాకలో ఎవరికో ఓటేస్తే అభివృద్ధి కాదని, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డిని గెలిపించి అభివృద్ధి చేసుకోవాల�
ఖానాపూర్లో ఆదివారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గం నుంచి 70 వేల మంది వస్తారని అంచనా వేయగా, అంతకు మించి రావడంతో సభా ప్రాంగణం కిటకిటలాడింది.
జగిత్యాల నియోజకవర్గం జైకొట్టింది.. దుబ్బాక దండుకట్టింది.. ఖానాపూర్ జనం హోరెత్తగా, వేములవాడ నీరాజనం పట్టింది. మొత్తంగా ఆదివారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి.
CM KCR | ‘ప్రాజెక్టుల నుంచి నదుల్లోకి నీళ్లు ఇడుస్తరా? తెలంగాణ బాధ మనకు తెలుసు. పండెటోనికి ఎరుక గూనివాటం.. మన రైతులకు అవసరం కాబట్టి.. హల్దివాగులో గానీ.. కూడవెల్లి వాగులోకి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదులుకుంటున్న
CM KCR | అసైన్డ్ భూములు గుంజుకుంటామని బీజేపోడు ప్రచారం చేస్తున్నాడని.. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరివైనా భూములు గుంజుకున్నదా? రైతులకు మేలు చేయడం తప్పా గుంజుకుంటదా? అంటూ ముఖ్యమంత్రి కుల్వకుంట్ల చంద్రశేఖరరావ�
CM KCR | దుబ్బాకతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానంటే దుబ్బాక పాఠశాల పెట్టిన భిక్షేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. దుబ్బాకలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర�
Kotha Prabhakar Reddy | రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దుబ్బాక నుంచి గెలుస్తాననే భయంతోనే దాడి జరిగిందని దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) అన్నారు. ఆదివారం
CM KCR | రాష్ట్రాన్ని ఆంధ్రావాళ్లకంటే ఎక్కువగా.. తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలు పాల�
MLA Sanjay | సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసి నాలుగువేల కోట్ల రూపాయలతో అబివృద్ధి చేశారని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ (MLA Sanjay) అన్నారు. ఆదివారం జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Bhoopalapally, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Bhoopalapally, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Bhoopalapally,