BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Mulugu, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Mulugu, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Mulugu,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Ramagundam, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Ramagundam, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Ramagundam,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Mancherial, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Mancherial, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Mancherial,
సీఎం కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada Sabha) నిర్వహించనున్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, వేములవాడ, మెదక్ జిల్లాలోని దుబ్బాకలో..
కాంగ్రెస్కు ఓటు వేస్తే కటిక చీకట్లు, కరెంట్ కోతలు ఖాయమని, కాంగ్రెస్తో రిస్క్ వద్దు.. కారు ముద్దు అని, పాలకుర్తి ప్రజలు, ఓటర్లు ఆలోచించి ఓట్లు వేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్
చీమలు పుట్టల్లోంచి దండెత్తినట్టు.. ఉసిళ్లు పుట్టలను పలుగదీసుకొని ఎగజిమ్మినట్టు ములుగులో గులాబీ జనజాతర. ఎటుచూసినా జనమే.. ఎక్కడ చూసినా గులాబీ గుబాళింపే. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆ
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి మైనార్టీల సంక్షేమం పట్టదని, ఓ మైనార్టీ సోదరుడు ఆయనకు టోపీ పెట్టడానికి వస్తే తీసేశారని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మహబూబ్నగర్ లో ముస్లింలతో శుక్రవారం ఆత్మీ�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన ప్రచార పర్వానికి ఇంకా నాలుగు రోజులే మిగిలింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ప్రచారం ఊపందుకున్నది. ఎక్కడ చూసినా మైకులు హోరెత్తుతున్నాయి. అందరికంటే ముందుగానే బీఆర్ఎస్ అభ
లక్షల కోట్ల రూపాయలు ఉంటేనే రాజకీయాల్లో అవకాశాలు రాని ఈ రోజుల్లో సీఎం కేసీఆర్ తనను అక్కున చేర్చుకుని ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిపారని బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద �
‘వికారాబాద్ నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నారు.. బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్ను గెలిపిస్తే ఒకే విడుతలో నియోజకవర్గంలోని దళిత కుటుంబాలకు దళితబంధును మంజూరు చేస్తాం..’ అని గురువారం జరిగిన ప్రజా �
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలి వెళ్లారు. భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి గెలుపు కోసం నిర్వహించ
మంచిర్యాల నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభ సూపర్ సక్సెస్ అయ్యింది. మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు విజయాన్ని కాంక్షిస్తూ నస్పూరులోని కొత్త
చీమలపుట్టల్లోంచి బారులు తీరినట్టు.. నలుదిక్కుల నుంచి దండులా కదిలివచ్చిన లక్షలాది మందితో భూపాలపల్లి, ములుగు ప్రాంతాలు పోటెత్తాయి. తమ అభిమాన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ను కనులారా చూసి, ఆయన మాటలు వినాలని జోరు