అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు సభల్లో పాల్గొంటూ బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్
: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పరిగిలోని జింఖాన మైదానంలో పరిగి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్
పరిగిలో పాలిటెక్నిక్ కాలేజీతోపాటు దాదాపూర్, కంకల్ మండలాలను ఏర్పాటు చేయాలని మహేశ్ రెడ్డి అడుగుతున్నారని, అవేమీ గొంతెమ్మ కోరికలు కావని, గెలిచిన నెలరోజుల్లోనే చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పదేండ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల వివరించేందుకు వేములవాడకు వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పిల�
పరిగిలో పాలిటెక్నిక్ కాలేజీతోపాటు దాదాపూర్, కంకల్ మండలాలను ఏర్పాటు చేయాలని మహేశ్ రెడ్డి అడుగుతున్నారని, అవేమీ గొంతెమ్మ కోరికలు కావని, గెలిచిన నెలరోజుల్లోనే చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్�
CM KCR | మిషన్ మోడ్లో పేదలకు ఇండ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. సౌభాగ్యలక్ష్మి, గృహలక్ష్మి పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశా
CM KCR | ‘బంగారు తెలంగాణ’పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అసలు బంగారు తెలంగాణ అంటే ఏంటో చెప్పారు.
CM KCR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేసి.. దళారీల రాజ్యం.. పైరవీకారుల రాజ్యం.. పట్వారీల రాజ్యం తీసుకువస్తామంటోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో జరిగ�
CM KCR | నియోజకవర్గ, రాష్ట్ర భవిష్యత్ను, తలరాతను మార్చేదే ఓటు అనే ఆయుధమని.. దాన్ని ఆషామాషీగా వేయొద్దని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మహబూబ్నగర్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.
MLA Mahesh reddy | కేసీఆర్ సహకరాంతో గతంలో ఇచ్చిన హామీలను అన్నీ నెరవేర్చినం. మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని పరిగి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి(MLA Mahesh reddy )అన్నారు. �
CM KCR | కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డిని ప్రజలు తుక్కు తుక్కు ఓడగొడుతున్నరని.. కొడంగల్లో లాగూడేలా ఓడగొట్టాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో
CM KCR | కాంగ్రెస్లో 15 మంది మోపయ్యారని.. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అంటున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తేనే కదా? ఆ పార్టీ 20 సీట్లు రావు. ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. మన్ను లేదంటూ
Minister Srinivas goud | సీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని మహబూబ్నగర్(Mahabubnagar) బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas goud) అన్నారు. బుధవా�
CM KCR | టీపీపీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెలిగారు. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.