BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Nakrekal, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Nakrekal, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Nakrekal,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Station Ghanpur, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Station Ghanpur, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Station Ghanpur
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గొంటున్నారు.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Manakondur, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Manakondur, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Manakondur
“ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం.. ఎవరు ఏం చేసిండ్రు.. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరు. ఎవరు ప్రజల కోసం పాటు పడుతరు అనేది ఆలోచించి ఓటు వేయాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం
ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం దుబ్బాకలో మంత్రి పర్యటించారు. ఈ నెల 26న జరిగే �
స్టేషన్ఘన్పూర్ శివారు మీదికొండ క్రాస్రోడ్డులోని శివారెడ్డిపల్లిలో సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ జనజాతరను తలపించింది. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాదిగా
‘బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిని గెలిపించండి.. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే స్టేషన్ ఘన్పూర్ను మున్సిపాలిటీ చేస్తం.. ఆటో కార్మికులను ఆదుకుంటం.. ఆటోలకు ఫిట్నెస్, పర్మిట్ ట్యాక్స్ జీరో చేస్తం.. శ్రీ
నకిరేకల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరు ఏ�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండలో సోమవారం నిర్వహించిన ప్రజాశీర్వాద సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. నల్లగొండతో పాటు మండలం, తిప్పర్తి, కనగల్,
ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రానున్నారు. వైరా, మధిర ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మధిరలోని ఆత్కూరు క్రాస్ర�
ఈనెల 22న కోస్గిలో ఏర్పాటు చేసే ప్రజాఆశీర్వద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా విచేసి ప్రసంగించనున్నారని భూగర్భ, గనుల శాఖ మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం కోస్గి పట్టణంలో కేసీఆర్ సభ స్థలాన్ని ఆయన పర�
భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోమారు జి ల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్ర తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజాఆశీర్వాద సభ లు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర�
Boinapalli Vinod Kumar | ఇరవై ఏండ్ల కింద తెలంగాణ ఎట్లా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచన చేయాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar ) అన్నారు. సోమవారం మానకొండూరు(Manakonduru) నియోజకవర్గంలో నిర్వ