సీఆర్ హయాంలోనే రిటైర్డ్ ఉద్యోగులకు పెద్దపీట వేశామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల క్ల�
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా పదవీబాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా వికారాబాద్కు వచ్చిన గడ్డం ప్రసాద్కుమార్కు కలెక్టర్ నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
KTR | చరిత్ర దాస్తే దాగేది కాదు. ప్రగతిభవన్లో శిలాఫలకంపై కేసీఆర్ పేరుపై మట్టి పూయగానే చరిత్ర మరుగునపడిపోదు. తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్. గవర్నర్ ప్రసంగంలో మార్పు మొదలైంది.. నిర్బం
వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత సంబంధిత అధికారులను ఆదేశించారు.
వికారాబాద్ జిల్లాను ఎక్కడో ఉన్న జోగులాంబ జోన్లో వేశారని, చార్మినార్ జోన్లోకి మార్చడం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు.
ప్యానల్ స్పీకర్గా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ మొదటి రోజు వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాల్లో శనివారం గవర్నర్ ఎంజెడాను చదివి వినిపించిన అనంతరం పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో స్పీ�
శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మూడోసారి వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.
ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సిరిసిల్ల, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, పాడి కౌశిక్రెడ్డి గురువారం అసెంబ్లీలో �
ఉమ్మడి జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రాజెక్టుల తాజా పరిస్థితి,
ఉమ్మడి కరీంనగర్ను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కరీంనగర్ తనకు జన్మనిస్తే హుస్నాబాద్ రాజకీయంగా పునర్జన్మనిచ్చిందని వ్యా�
మరికొన్ని నెలల్లో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, పురపాలికలతోపాటు, లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం మరోమరు ఓటర్ల జాబితా సవరణ చేపట్టేందుకు సిద్ధమైంది.