ప్యానల్ స్పీకర్గా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ మొదటి రోజు వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాల్లో శనివారం గవర్నర్ ఎంజెడాను చదివి వినిపించిన అనంతరం పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడించారు. ప్యానల్ స్పీకర్గా బాలూనాయక్ ఎమ్మెల్యేలకు సమాధానం అందించారు.