ఇప్ప పువ్వు సారా అంశంపై బుధవారం శాసనసభలో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. బీజేపీ సభ్యుడు రాకేశ్రెడ్డి తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్�
ప్యానల్ స్పీకర్గా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ మొదటి రోజు వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాల్లో శనివారం గవర్నర్ ఎంజెడాను చదివి వినిపించిన అనంతరం పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడించారు.