దేవరకొండ పట్టణంలో బీసీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులకు దేవరకొండ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్, బీసీ పొలిటికల్ యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి సతీష్ గౌడ్..
ప్రభుత్వం నుండి మంజూరైన వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకువాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వం నుండి రూ.1.16 కోట్లతో..
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని.. వీరభద్రస్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ నల్గగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆకాంక్షించారు.
దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామంలో గల శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం శనివారం వైభవంగా ప్రారంభమైంది. స్వామి వారిని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు..
దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, మండలాల నాయకులు, సీనియర్ నాయకులు..
దేవరకొండ అభివృద్ధికి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం
దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంల�
దేవరకొండ పట్టణాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అభివృద్ధి కొనసాగింపునకు మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ మోసపూరిత మాటలను నమ్మి మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయవద్దని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంల
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బుధవారం జోరుగా ప్రచారం నిర్యహించారు. పట్టణoలోని 5, 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థినులు..
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి పట్టణ ప్రజల్లో అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణుల�
సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చందంపేట మండలం యాపలపాయ తండాకు చెందిన కేతావత్ రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాట్రావత్ రాజు నాయ�