దేవరకొండ పట్టణానికి చెందిన ముఫ జావిద్ హుస్సేన్ మృతి తీరని లోటని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని రాయల్ ఫంక్ష�
తెలుగుపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దనున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు తెలిపారు. శుక్రవారం దేవరకొండ మండలం తెలుగుపల్లి గ్రామంలో రహదారికి ఇరువైపులా..
రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు జరపాలని సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గ
గ్రామాల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మంటగలిపిందని, స్థానిక ఎన్నికల్లో ఓట్లతో ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ర�
గత పదేండ్ల కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తాయని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్
స్థానిక ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరుగుతున్న సమయంలో దేవరకొండలో సీఎం సభ పేరుతో బీఆర్ఎస్ నేతలను,కార్యకర్తలను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టు చేశారు. రోజంతా పోలీసుస్టేషన్లలోనే ఉంచడం వల్ల శనివారం ఆసాంత�
బీసీ రిజర్వేషన్ల కోసం అమరుడైన సాయి ఈశ్వరాచారి చిత్రపటానికి దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట�
దేవరకొండ మండలంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మండలంలోని జల్లిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 80 మంది ఆ పార్టీని వీడి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరకొండ పట్టణంల
కాంగ్రెస్ వైఫల్యాలు, కేసీఆర్ పాలన అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించి సత్తా చాటాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. చింతపల్లి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన బీఎస్పీ �
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ వారిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాల్సిన బాధ్యత తమందరిపై ఉందని హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్ ఆర్టీసీ సిబ్బందితో అన్నారు. శుక్రవారం �
ఈ నెల 29న నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శ్రేణుల�