Chandra Babu | ఏపీలో మరో రెండురోజుల్లో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల నుంచి వైఎస్ జగన్ పారిపోవడానికి ఢిల్లీ డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాతే పూర్తిస్థాయి మార్గదర్శకాలు రూపొందించి ‘రైతుభరోసా’ పథకాన్ని అమలు చేస్తామని రైతుభరోసా పథకం రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్�
రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో విలేకరులతో మాట్లాడారు.
Akbaruddin Owaisi | ష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings) జరుగుతున్న తీరుపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్యానల్ స్పీకర్గా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ మొదటి రోజు వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాల్లో శనివారం గవర్నర్ ఎంజెడాను చదివి వినిపించిన అనంతరం పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడించారు.
Restrictions | రేపటి నుంచి (శనివారం) నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో అసెంబ్లీకి 4 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్
రాష్ట్రంలో కొత్తగా 234 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. వీటితో కలిపి గ్రామ పంచాయతీల సంఖ్య 13,003 చేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పంచాయతీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టిం
తెలంగాణ అవతరణ అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 8 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ నెల 3 నుంచి 6 వరకు 4 నాలుగు రోజులపా�
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు శాసన సభకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ను గురువారం పలువురు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు.
అసెంబ్లీ సమావేశాలు దేశానికే ఆదర్శమని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శాసనసభ పనితీరు అద్భుతంగా ఉందని ఢిల్లీలోనూ మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రా�