మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన 10 రోజుల తర్వాత ఫడ్నవీస్ సర్కార్ మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. ఆదివారం నాగ్పూర్లోని రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ 39 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ�
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జీవో 317ను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులను తమ స్థానిక జిల్లాలు, జోన్లకు కేటాయించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో 317 జీవ�
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుపెట్టి సీఎం రేవంత్రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హనుమకొండ బాలసముద్రంలోని
ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తుతామని, ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లో నిలదీస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.
KTR | అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే 19పద్దులపై చర్చను ప్రారంభించే ముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ సభ్యులకు పలు సూచనలు చేశారు. సభ్యులందరూ కేటాయించిన 15 నిమిషాల్లోగా ముగించాలని సభ్యు�
అసెంబ్లీలో సాంకేతికతను అడ్డంపెట్టుకొని ప్రతిపక్షం గొంతును నొక్కుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైనుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయో తెలియదు కానీ.. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేటప్పుడు సాంకేతికతను బాగా
Chandra Babu | ఏపీలో మరో రెండురోజుల్లో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల నుంచి వైఎస్ జగన్ పారిపోవడానికి ఢిల్లీ డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాతే పూర్తిస్థాయి మార్గదర్శకాలు రూపొందించి ‘రైతుభరోసా’ పథకాన్ని అమలు చేస్తామని రైతుభరోసా పథకం రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్�
రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో విలేకరులతో మాట్లాడారు.
Akbaruddin Owaisi | ష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings) జరుగుతున్న తీరుపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్యానల్ స్పీకర్గా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ మొదటి రోజు వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాల్లో శనివారం గవర్నర్ ఎంజెడాను చదివి వినిపించిన అనంతరం పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడించారు.
Restrictions | రేపటి నుంచి (శనివారం) నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో అసెంబ్లీకి 4 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్