రాష్ట్రంలో కొత్తగా 234 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. వీటితో కలిపి గ్రామ పంచాయతీల సంఖ్య 13,003 చేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పంచాయతీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టిం
తెలంగాణ అవతరణ అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 8 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ నెల 3 నుంచి 6 వరకు 4 నాలుగు రోజులపా�
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు శాసన సభకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ను గురువారం పలువురు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు.
అసెంబ్లీ సమావేశాలు దేశానికే ఆదర్శమని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శాసనసభ పనితీరు అద్భుతంగా ఉందని ఢిల్లీలోనూ మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రా�
తెలంగాణలో ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ మరోసారి ఆమోదం తెలిపింది. వాస్తవానికి నిరుడు సెప్టెంబర్ 13నే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభు త్వం.. ఉభయ సభల ఆమోదం తర్వా త గవర్�
అసెంబ్లీ సమావేశాలు త్వరలో జరిగే అవకాశం ఉన్నది. ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు జరిగిన బడ్జెట్ సమావేశాల అనంతరం తిరిగి 6 నెలలకు అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఆ గడువు ఆగస్టు 11 కావడంతో ఆనెల మొదటి వారంలో గానీ, రెండో వా�
నరేంద్రమోదీ పాలనలో దేశం అధోగతిపాలైందని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. మోదీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అడ్డగోలుగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నదని మంత్రి హరీశ్రావు విమర్శించారు.
బస్తీ దవాఖానలు అనతికాలంలో దోస్తీ దవాఖానలుగా మారాయని, కోటి మందికిపైగా వైద్యసేవలు అందించాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. బస్తీ దవాఖానలతో వైద్యం పేదలకు మరింత చేరువైందని తెలిపారు.
వందమంది మోదీలొచ్చినా దేశంలో గుణాత్మక మార్పు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను ఏమీ చేయలేరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తేల్చిచెప్పారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ అదానీ కోసమే పనిచేస్తున్నా�
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని నెహ్రూ అవలంబించిన దార్శనికతను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీకి వింత పరిస్థితి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీకి విచిత్ర పరిస్థితి తలెత్తింది. ఆ పార్టీకి ఉన్న ముగ్గ�