ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన సీఎం కేసీఆర్కు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పుష్పగుచ్ఛం అందించారు.
కలిసిన వారిలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, విఠల్రెడ్డి, ఆత్రం సక్కు, దివాకర్రావు, రేఖానాయక్, రాథోడ్ బాపురావ్ ఉన్నారు.