సీఎం కేసీఆర్తోనే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ స్పష్టం చేశారు. శాంతిఖని గని ఆవరణలో టీబీజీకేఎస్ గని ప
సీఎం కేసీఆర్తోనే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ స్పష్టం చేశారు. శాంతిఖని గని ఆవరణలో టీబీజీకేఎస్ గని ప
‘సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ, తెలంగాణ ఏర్పాటై, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కారుణ్య నియామకాల పేరుతో ఉద్యోగాల
‘సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో తొమ్మిదేండ్లలో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లిన.., పట్టణంలో 10 వేలకు పైగా.., సింగరేణి స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న 7 వేల మందికి,
కాగజ్నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు వేలాదిగా తరలిరాగా, సభా ప్�
“పార్టీలు మార్చి సూట్కేసులు పట్టుకొని వస్తే చాలు మనం గెలిచిపోవచ్చని కొందరు అనుకుంటున్నరు. అలాంటోళ్లు గెలిస్తే ఏం చేయకున్నా వేళకు సూట్కేసులు పట్టుకొని పోతే గెలుస్తమనే అభిప్రాయం వస్తది.
బెల్లంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని ప్రగతి మెట్ల
Interview | ‘ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఉన్నన్నీ రోజులు ఆయన్నీ తట్టుకునే శక్తి ఎవరికీ లేదు. కాంగ్రెస్, బీజేపీల పరేషాన్ అదే. సీఎం కేసీఆర్ రాజకీయ చతురత కింద ఎవరు పని చేయరు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు స
ఉద్యమ, అధికార పార్టీ బీఆర్ఎస్ అసెంబ్లీ సమరానికి సమరశంఖం పూరించింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. గులాబీ బాస్ కేసీఆర్ ముందు చెప్పినట్టుగానే సిట్టింగ్
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలోని ఐటీ కంపెనీల గురించి ప్రస్తావించి అభినందించారు. ‘’మా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టాల పంపిణీకి పిలిస్తే పోయిన. అన్న
రైతులకు ఇస్తే, గిస్తే మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్రెడ్డి అనడం దారుణమని, ఆనాడు చంద్రబాబు, ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, వారివి పక్కా రైతు వ్యతిరేక విధానాల�
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎన లేని కృషి చేస్తున్నదని, ‘మన ఊరు-మన బడి’ పథకం ఏర్పాటు చేసి పాఠశాలలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.