తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం బెల్లంపల్లిలో ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జాతీయ జెండా ఎగురవేశారు. మున్సిపల్ కా�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంచిర్యాల నియోజకవర్గంలో జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాల�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిత్తాపూర్వాసులు ముందుకు వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం గర్వంగా ఉందని బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య అన్నారు. ఈ గ్రామస్తులందరూ ఆదర్శవంతులని పేర్కొన్నారు. గ్�
గుల పట్ల నర్సులు చూపించే అప్యాయత, సేవలు వెలకట్టలేనివని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం బెల్లంపల్లి వంద పడకల దవాఖాన, సింగరేణి ఏర
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో శుక్రవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 100 మందికి సింగరేణి ఇండ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేశారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ లబ్ధిదారులకు పట�
ముత్యంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గురువాపూర్ వాగుపై ప్రభుత్వం పీఎంజీఎస్వై పథకం కింద రూ.3.75 కోట్లతో వంతెన నిర్మిస్తున్నది. అలాగే రూ. 3.05 కోట్లతో రేగులగూడ నుంచి గురువాపూర్ మీదుగా చింతగూడ వరకు రహదారి నిర�
అన్ని వర్గాలకూ గులాబీ జెండా అండగా నిలుస్తున్నదని, తల్లి గర్భంలోనున్న శిశువు నుంచి వృద్ధుల వరకూ సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నదని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఇన్�
‘భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీయే తెలంగాణవాసులకు శ్రీరామరక్ష. 60 లక్షల సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీ మనది. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ సునాయసంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది..’ అని మాజీ ఎమ్మెల్స�
లక్షన్నర మందికి పోడు వ్యవసాయ పట్టాలు అందిస్తామని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో
ప్రపంచ శాంతికి చిహ్నం క్రిస్మస్ పండుగ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీ పెంతె కోస్తు చర్చి, �
మన పథకాలు దేశానికే ఆదర్శమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మండలంలోని కొండాపూర్ యాపలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో ఆదివారం సమావేశం నిర్వహించారు.