తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నిర్మల్ నియోజకవర్గం ప్రగతి పథం లో వేగంగా దూసుకెళ్తున్నది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక కృషితో నిర్మల్ ప్రగతిలో ముందు న్నది.
నిర్మల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, వారి అండదండలతో తాను మరోసారి గెలువబోతున్నానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్, నిర్మల్జిల్లాలో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
నేను ప్రజా సేవకే అంకి తమయ్యాను. ప్రజల కష్ట్ట, సుఖాల్లో నిరంత రం వెన్నంటే ఉంటున్నా.. 365 రోజులు నిర్మల్ ప్రజ ల వెంట నడుస్తున్నా, మీ అందరికీ తెలుసు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి స్థానికుడు కాదు.. నేను స్థాని�
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలో బీఆర్ఎ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ.. ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతుండగా.. వృద్ధులు, మహిళలు, యువత కారు గుర్తుకే ఓటు వేస్�
బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గా ల ప్రజలను అక్కున చేర్చుకుందని యువతంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి దాదాపు 74 రోజులు అవుతున్నది. అప్పటి నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటూ అభివృద్ధి,
సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని, ఆయనే మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల �