వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని రాష్ట్ర అట వీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇం ద్రకరణ్రెడ్డి అన్నారు. పొన్కల్ను నూతన మండలంగా ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ మండల పరిధిలో వచ్�
బీఆర్ఎస్ అభ్యర్థులు అలుపెరుగకుండా ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. పల్లెల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ సర్కారు చేపట్టిన ప్రగతిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతుండగా.. నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రచారం
గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ గడపగడప కూ వెళ్లి ఓట్లను అభ్యర్థించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి, నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన�
సీఎం కేసీఆర్తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని కమల్కోట్, జమ్లానాయక్ తండాలకు చెందిన 70 మంది యువకులు మంత్రి సమక్షంలో బ�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ‘సెల్ఫీ విత్ కార్..ఓట్ ఫర్ ఐకేఆర్' అం�
రానున్న రోజుల్లో పెన్షన్ను ము ఖ్యమంత్రికి చెప్పి మరింత పెంచుతామని మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలో ని వెంగ్వాపేట్లోని రూ. 7.15 కోట్లతో కొత్తగా నిర్మిం చనున్న చెక్డ్యాం పనులకు ఆ
నిర్మల్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. చారిత్రక గొలుసుకట్టు చెరువులను టూరిజం స్పాట్లుగా తీర్�
మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి ప్రచార రథాన్ని ప్రారంభించారు
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్నదని, అభివృద్ధి చేసే పార్టీకి ప్రజలు పట్టం కడుతారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మ�
విద్యార్థుల్లో పోషకాహార లో పాన్ని నివారించి హాజరుశాతం పెంచేందుకే సీఎం కేసీఆర్ ‘అల్పాహార’ పథకాన్ని తీసుకువచ్చారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండల
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిరుపేద విద్యార్థుల కడుపునింపేందుకు మరో వరంలాంటి పథకాన్ని తీసుకొచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ
‘ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలు నమ్మి ఆగం కావద్దు.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని మరువద్దు..’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ప్రజలకు సూచించారు.