స్వరాష్ట్రంలోనే ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు పూర్వ వైభవం వస్తున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు.
అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కే.చంద్రశేఖర్రావు సారథ్యంలో 14 ఏళ్లపాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది.
వైద్యరంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని, ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
నిర్మల్ జిల్లావాసుల కల నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెడికల్ కళాశాల చేరువైంది. పేద, మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం కలిగింది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ వర�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 25న నిర్మల్ నియోజక వర్గంలో పర్యటించనున్నారని, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద�
వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వాతావరణం, నీరు కాలుష్యం కాకుండా ప్రతిఒకరూ మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టిన ప్యాకేజీ-27(లక్ష్
నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ. 166 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చొరవతో పనులు శరవేగంగా కొనసాగుతుం డగా, మరికొద్ది రోజుల్లో అందుబాటు�
స్వరాష్ట్రంలో ఆలయాల కు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. పరిమండల్ గ్రామంలో ఇటీవల రూ.60లక్షలతో నిర్మించిన రామాలయంలో బుధవారం మండల పూజకు ఆయన హాజ�
రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్యం అర్చకుల వేతనాలను పెంచినందుకు కృతజ్ఞతగా బుధవారం రాష్ట్రంలోని అర్చక సంఘాల ప్రతినిధులు సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని సత్కరించారు. ఈ
సీఎం కేసీఆర్ ఇచ్చిన మరో హామీ కొద్దిరోజుల్లోనే అమలుకు నోచుకున్నది. మే 31న గోపన్పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6 �
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభు త్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలకు ఆకర్శి తులై ప్రతిపక్షాల పార్టీల నుంచి వందలాది మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా
కోటి వృక్షాల అభిషేకంతో పుడమి పులకించింది. రాష్ట్రవ్యాప్తంగా హరితహారం పండుగను తలపించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మొదలు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి భ�