చరిత్రలో ఊహించని వర్షాలతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఐదారు రోజులుగా విస్తారంగా పడుతున్న వర్షాలకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు చిగురుటాకుల వణికాయి. దాదాపు రెండు రోజులు ఎక్కడ చూసినా �
కడెం మరోసారి నిలిచింది. కాదు కాదు గెలిచింది. ఏదో జరగబోతున్నదని ఊపిరిబిగపట్టిన స్థానిక ప్రజానీకా న్ని మళ్లీ కాపాడింది. దీని వెనుక ఎందరిదో శ్రమ ఉంది. మరెందరివో ప్రార్థనలు ఉన్నాయి. మంత్రి అల్లోల, స్థానిక ఎమ్
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నాయకులకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రం కొండాప
రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. శనివారం ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సందేశం విడుదల చేశారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సీ రాంచంద్రారెడ్డి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లి శ్మశానవాటికలో నిర్వహించారు. ఉదయం శాంతినగర్లోని ఆయన నివాసా
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పట్టింపులేని తనంతో కులవృత్తులు కనుమరుగయ్యాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ�
కరెంట్ ఇవ్వకుండా నాడు రైతులను ఇబ్బంది పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని.. మళ్లీ అధికారంలోకి వస్తే కోతలు తప్పవని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంత
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పాడం రైతులను ఆగం చేసే కుట్ర అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు.
కొండాపూర్ కస్తూర్బాగాంధీ విద్యాలయం ప్రారంభోత్సవాకి సి ద్ధమైంది. కేజీబీవీల్లో కార్పొరేట్స్థాయి విద్య ను అందించే లక్ష్యంతో సొంత భవనాలతో పాటు ఆధునిక వసతులను ప్రభుత్వం కల్పి స్తున్నది.
జోడు డప్పుల్.. మోగే జోరు సప్పుల్.. యెంట యాట పిల్లల్.. నాటు కోడి పుంజుల్.. నీ తానకు బయలెల్లినమే ఓ మైసమ్మ.. అంటూ పాతనగరం శిగమూగింది. ఆషాఢం ఆఖరి ఆదివారం కావడంతో భాగ్యనగరమంతా బోనమెత్తింది. పోతురాజుల విన్యాసాల�
కొండగట్టు దివ్యక్షేత్రానికి హరిత సొబగులు అద్దడమే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ స్పష్టం చేశ�
అడవిబిడ్డల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లో నూతనంగా ఏర్పాటు చేసిన హరి
“వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు. మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుంది.” అన్న టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బుధవారం కర్షక లోకం కన్నెర్ర జేసింది. మొన్నటి వరకు ప్రగతిభవన్, సచివ�
నిర్మల్లో బీజేపీ పెద్ద షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. బుధవారం ఆయన కమలం వీడి కారెక్కారు. నిర�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరంట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు, బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న 24 గంట