నిర్మల్ జిల్లాలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) వింగ్ ఏర్పాటుతో జడ్పీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కల నెరవేరింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్లో మాత్రమే ఉండగా.. చిన్న జిల్లాల అవతరణతో స్థానికంగ
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. కొత్తగా అటవీ భూములను దున్నడం, చెట్లను నరికివేయడం ఆపేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్�
జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమ్రం భీం స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆది�
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, ఉద్యమకారుడు, గాయకుడు సాయిచంద్ ఆకాల మరణంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆటలు, పాటల ద్వారా సాయిచంద్ ప్రజలక�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగానే కోట్లాది రూపాయలు వెచ్చించి దవాఖానల ఏర్పాటు, సిబ్బంది నియామకం చేపడుతున్నది. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పట
ఈ నెల 30న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సర్కారు స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పల్లెలు, పట్టణాల్లో మంచినీళ్ల పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. మిషన్ భగీరథపై ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ర్యాలీలు తీశారు. కళాకారులు ఆటాపాటలతో అలరిం�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. నిర్మల్ మండలం భాగ్యనగర్లో జరిగిన సంబురాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రె
పల్లె ప్రగతిలో భాగ్యనగర్ ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ మండలంలోని భ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. పలుచోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు జడ్పీ చై
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్మల్లోని దివ్య గార్డెన్�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం కనుల పండువగా సాగింది. ఆయాచోట్ల మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పాల్గొని కా�